యూట్యూబ్ ఛానల్స్, ఇన్ఫ్లుయెన్సర్లు ఇచ్చే నెగటివ్ రివ్యూలపై తమిళ ఇండస్ట్రీ కొరడా ఝుళిపించింది. సినిమా విడుదలైన తర్వాత థియేటర్ ఓనర్లు యూట్యూబ్ ఛానళ్లను థియేటర్ ప్రాంగణంలోకి అనుమతించవద్దని నిర్ణయం తీసుకుంది. రివ్యూల పేరుతో నటులు, దర్శకులు, నిర్మాతల వ్యక్తిగత జీవితాలపైనా విమర్శలు చేస్తున్నారని ఘాటుగా స్పందించింది. ఈమేరకు తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్...
మహారాష్ట్ర, జార్ఘండ్ రాష్ట్రాలలో పోలింగ్ మొదలైంది. మహారాష్ట్రలో ఒకే విడతలో 288 సెగ్మెంట్లకు ఓటింగ్ జరుగుతోంది. జార్ఘండ్ లో రెండో విడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. రెండు రాష్ట్రాలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోటెత్తారు. రాజకీయ నాయకులు, క్రికెటర్లు, ప్రముఖులు ఓట్లు వేస్తున్నారు.
తెలంగాణ సెక్రటేరియట్ భవనంలో వాస్తు పేరిట మార్పులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బాహుబలి గేటును అధికారులు కూల్చివేస్తున్నారు. ఇందుకోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.3 కోట్లు వెచ్చిస్తోంది. వాస్తు పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేయడం సరికాదని పలువురు చెబుతుండగా... సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదు. బాహుబలి గేటు మూసివేసి మరో గేటును ఏర్పాటు చేస్తున్నారు.
స్కూల్ కు ఆలస్యంగా వచ్చారని విద్యార్థినుల జుట్టు కత్తిరించాడు ఓ హాస్టల్ ఇన్ చార్జి. వివరాల్లోకి వెళితే... విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలకేంద్రంలోని కేజీబీవీ పాఠశాల ఉంది. సోమవారం హాస్టల్ నుంచి స్కూల్ కు 15 మంది విద్యార్థినులు ఆలస్యంగా వచ్చారు. దీంతో ఆగ్రహించిన హాస్టల్ ఇన్ చార్జి ప్రసన్న కుమారి వారి జుట్టును...
కోట్లాది మంది ఎదురుచూస్తున్న పుష్ప–2 ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 6.03 గంటలకు విడుదల కానుంది. బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో ఈ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పుష్ప–1 బాక్సాఫీస్ ను ఊపేసింది. హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన...
మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచార వేడి పెరిగింది. ప్రధాన పార్టీలు విమర్శల అస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి. మహారాష్ట్రలో జరిగిన ఓ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ లాగే ప్రధాని మోడీకి మతి పోయిందేమోనని సెటైర్ వేశారు. మోడీ స్పీచ్ వింటుంటే చెప్పిందే పదే పదే...
ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు, నటుడు నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు శనివారం మృతి చెందారు. ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో చంద్రబాబు మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకొని హైదరాబాద్ కు బయలుదేరారు. మంత్రి నారా లోకేశ్, తనయుడు నారా రోహిత్,...
దేశ రాజధాని ఢిల్లీ నగరం కాలుష్యంలో మునిగింది. మూడో రోజు కాలుష్యం తీవ్రత పెరిగింది. దీంతో స్టేజ్–3 ఆంక్షలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ప్రైమరీ స్కూళ్లు మూతపడ్డాయి. చిన్న పిల్లల్ని బయటకు రానివ్వడం లేదు. ఉద్యోగుల పని వేళలను మార్చింది. భవన నిర్మాణ పనుల్ని నిలిపివేయాలని ఆదేశించింది. గాలి కాలుష్యం పిల్లలు, వృద్ధులపై తీవ్ర...
అమాయకులను ఆసరాగా చేసుకొని గాడిద పాల పేరుతో రూ.100 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు దుండగులు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు డాంకీ ప్యాలెస్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. తమ వద్ద గాడిదలు కొంటే లీటర్ పాలను రూ.1600 చొప్పున కొనుగోలు చేస్తామని నమ్మించింది. స్టార్టప్ పేరుతో ఓ బ్రాంచ్...
సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం కోసం రైతులు బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జైలులో లగచర్ల రైతులను ఆయన కలిశారు. పోలీసులు లగచర్ల రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. రేవంత్ కనుసన్నల్లో కొడంగల్ సీఐ, కొడంగల్ ఎస్ఐ, వికారాబాద్ ఎస్పీ కలిసి రైతులను...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...