Friday, July 4, 2025

స్టూడెంట్ల జుట్టు కత్తిరింపు! హాస్టల్ ఇన్ చార్జి క్రూరత్వం

Must Read

స్కూల్ కు ఆలస్యంగా వచ్చారని విద్యార్థినుల జుట్టు కత్తిరించాడు ఓ హాస్టల్ ఇన్ చార్జి. వివరాల్లోకి వెళితే… విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలకేంద్రంలోని కేజీబీవీ పాఠశాల ఉంది. సోమవారం హాస్టల్ నుంచి స్కూల్ కు 15 మంది విద్యార్థినులు ఆలస్యంగా వచ్చారు. దీంతో ఆగ్రహించిన హాస్టల్ ఇన్ చార్జి ప్రసన్న కుమారి వారి జుట్టును కత్తిరించారు. హాస్టల్ ఇన్ చార్జి చర్యలపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

య‌శోద ఆస్ప‌త్రికి కేసీఆర్‌

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లారు. కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, రెగ్యులర్ హెల్త్ చెక్ అప్‌లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -