ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుండి అమెరికా అధికారికంగా వైదొలిగింది. ఈ నిర్ణయం, కరోనా మహమ్మారి సమయంలో WHO ప్రవర్తనపై అసంతృప్తి, చైనా ప్రభావం ఎక్కువగా ఉందని అమెరికా పేర్కొన్న నేపథ్యంలో తీసుకోబడింది....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు పూర్తి సహకారం ప్రకటించారు. శుక్రవారం ఉదయం సిట్ అధికారులు కేటీఆర్ను విచారించి, దాదాపు ఏడు గంటల పాటు...
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని మాట్లాడుతూ, “చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనలో ఏ రైతు సమస్యను పరిష్కరించలేదు. వైఎస్ జగన్ సమగ్ర భూ సర్వేను చేపట్టి...