Saturday, April 26, 2025

రెండు రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్

Must Read

మహారాష్ట్ర, జార్ఘండ్ రాష్ట్రాలలో పోలింగ్ మొదలైంది. మహారాష్ట్రలో ఒకే విడతలో 288 సెగ్మెంట్లకు ఓటింగ్ జరుగుతోంది. జార్ఘండ్ లో రెండో విడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. రెండు రాష్ట్రాలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోటెత్తారు. రాజకీయ నాయకులు, క్రికెటర్లు, ప్రముఖులు ఓట్లు వేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

మ‌తం గురించి మాట్లాడొద్దు – ఏకనాథ్ షిండే

పహల్గామ్ ఉగ్రదాడి నేప‌థ్యంలో ఓ మ‌తానికి చెందిన వారిపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై బీజేపీ మిత్రపక్షం శివసేన పార్టీ అధ్యక్షుడు, మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే...
- Advertisement -

More Articles Like This

- Advertisement -