Saturday, March 15, 2025

Sports

రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ దిముత్

శ్రీలంక సీనియర్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆస్ట్రేలియాతో ఈనెల 6 నుంచి జరిగే టెస్టు మ్యాచ్ తనకు చివరిదని తెలిపారు. ఈ టెస్టు మ్యాచ్ దిముత్‌కి 100వది. శ్రీలంక తరఫున కరుణరత్నే 99 టెస్టులు ఆడి 7,172 పరుగులు చేశారు. ఇందులో 16 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు...

తనను బౌల్డ్ చేసిన బౌలర్‌కు కోహ్లీ గిఫ్ట్

రంజీ ట్రోఫీలో తనను క్లీన్ బౌల్డ్ చేసిన ఫాస్ట్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్‌కు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. తనను ఔట్ చేసిన బంతిపై ఆటోగ్రాఫ్ చేసి సంగ్వాన్‌కు బహుమతిగా ఇచ్చాడు. సంగ్వాన్‌ మంచి బౌలర్‌ అని.. అతడు భవిష్యత్‌లో మరింత ముందుకెళ్లాలని ఆకాక్షించారు. దీనికి సంబంధించిన...

ICC జట్టులో నలుగురు భారత ప్లేయర్లు

మహిళల U-19 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఈ క్రమంలోనే టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ప్లేయర్లతో ఐసీసీ జట్టును ప్రకటించింది. ఇందులో నలుగురు భారత్ ప్లేయర్లు స్థానం దక్కించుకున్నారు. గొంగడి త్రిష, జి. కమలిని, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ ఐసీసీ జట్టులో స్థానం సంపాదించారు. సౌతాఫ్రికా క్రికెటర్ కైలా...

సిమెంట్ పిచ్‌పై సంజు స్పెషల్ ట్రైనింగ్‌

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు టీ20ల్లో భారత ఓపెనర్ సంజు శాంసన్ (26, 5) పరుగులకే ఔటయ్యాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కే వికెట్ ఇచ్చాడు. రాజ్‌కోట్‌ వేదికగా నేడు (బుధవారం) సాయంత్రం జరిగే మూడో టీ20లో షార్ట్‌ పిచ్‌ బంతులను ఎదుర్కొనేందుకు సంజు తీవ్ర సాధన చేశాడు. త్రోడౌన్...

మళ్లీ క్రికెట్ ఆడనున్న అఫ్గాన్ మహిళలు

అఫ్గాన్‌ మహిళా క్రికెటర్లు మళ్లీ క్రికెట్ ఆడనున్నారు. ఆస్ట్రేలియాకు శరణార్థులుగా వెళ్లిన ఈ జట్టు ఇప్పుడు ఒక్కటిగా కలిసి బరిలోకి దిగనున్నారు. మెల్‌బోర్న్‌‌లో క్రికెట్‌ వితౌట్‌ బోర్డర్స్‌ ఎలెవన్‌తో అఫ్గానిస్థాన్‌ మహిళల ఎలెవన్‌ జట్టు గురువారం ఎగ్జిబిషన్‌ టీ20 మ్యాచ్‌ ఆడబోతోంది. ఈ మ్యాచ్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా, క్రికెట్‌ వితౌట్‌ బోర్డర్స్, ఆస్ట్రేలియా ప్రభుత్వం...

వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా మంధాన

ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా భారత మహిళల జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన ఎంపికైంది. 2024లో 13 ఇన్నింగ్స్‌లు ఆడిన మంధాన.. క్యాలెండర్ ఇయర్‌లో మునుపెన్నడూ లేని విధంగా 747 పరుగులు చేసింది. 57.86 సగటుతో, 95.15 స్ట్రైక్ రేట్‌తో అత్యధిక రన్స్‌ సాధించిన మహిళా క్రికెటర్ల జాబితాలో...

తిలక్ వర్మ సరికొత్త రికార్డు!

టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ సరికొత్త రికార్డు సృష్టించారు. వరుసగా నాలుగు టీ20 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా కోహ్లీ (258) పేరిట ఉన్న రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. నాలుగు ఇన్నింగ్స్‌లో తిలక్ (107,120,19,72) 318 పరుగులు చేసి చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా తిలక్ గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో నాటౌట్‌గా...

వీరేంద్ర సెహ్వాగ్ నికర ఆస్తుల విలువ ఎంతంటే?

మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన భార్య ఆర్తీ అహ్లావత్‌కు విడాకులు ఇవ్వబోతున్నాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ నికర ఆస్తుల విలువ గురించి ప్రచారం జరుగుతోంది. ఆయన ఆస్తుల విలువ రూ.340 కోట్ల నుంచి రూ.350 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఢిల్లీలోని హౌజ్ ఖాస్‌లో ఒక భవనం,...

లక్నో సూపర్ జెయింట్స్‌ కెప్టెన్‌గా రిషబ్ పంత్

ఐపీఎల్ 2025 కోసం లక్నో సూపర్ జెయింట్స్ తమ కెప్టెన్‌ను ప్రకటించింది. రూ.27 కోట్లతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డులకెక్కిన స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్‌కు లక్నో.. కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని ఫ్రాంఛైజీ యాజమాని సంజీవ్ గోయెంకా అధికారికంగా ప్రకటించారు. ఐపీఎల్ కెరీర్‌లో 111 మ్యాచులు ఆడిన రిషబ్...

రంజీ ట్రోఫీకి నిరాకరించిన కోహ్లీ!

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రంజి ట్రోఫీ సిరీస్‌లో పాల్గొనేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. తాను రంజీలు ఆడలేనని కోహ్లీ బీసీసీఐ యాజమాన్యానికి తెలిపినట్లు సమాచారం. దీనికి కారణం ఆయన మెడనొప్పితో బాధపడటమేనని తెలుస్తోంది. అలాగే కేఎల్ రాహుల్ కూడా ఇందులో పాల్గొనేందుకు నిరాకరించారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం అనారోగ్య కారణాల వల్ల అంతర్జాతీయ...

Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...