భారత్, పాక్ మధ్య జరుగుతున్న ఆకస్మిక పరిణామాలతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ను వారం రోజుల పాటు వాయిదా వేసింది. ప్లేయర్ల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది....
2028లో లాస్ ఏంజిల్స్ లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ కూడా ఉండనున్న విషయం తెలిసిందే. అయితే క్రికెట్ మ్యాచ్లను నిర్వహించే వేదికను ఐసీసీ ఇటీవల ప్రకటించింది. దక్షిణ కాలిఫోర్నియాలో ఉన్న పొమోనా...
శ్రీలంక సీనియర్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆస్ట్రేలియాతో ఈనెల 6 నుంచి జరిగే టెస్టు మ్యాచ్ తనకు చివరిదని తెలిపారు. ఈ టెస్టు మ్యాచ్ దిముత్కి 100వది....
రంజీ ట్రోఫీలో తనను క్లీన్ బౌల్డ్ చేసిన ఫాస్ట్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్కు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. తనను ఔట్ చేసిన బంతిపై ఆటోగ్రాఫ్...
మహిళల U-19 ప్రపంచకప్లో భారత్ వరుసగా రెండోసారి ఛాంపియన్గా అవతరించింది. ఈ క్రమంలోనే టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ప్లేయర్లతో ఐసీసీ జట్టును ప్రకటించింది. ఇందులో నలుగురు భారత్ ప్లేయర్లు స్థానం దక్కించుకున్నారు....