కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ నేడు మాజీ సీఎం కేసీఆర్ను విచారించనుంది. ఈ మేరకు కేసీఆర్ బీఆర్కే భవన్కు చేరుకున్నారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రధాన నాయకులతో పాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో...
గర్భం దాల్చడం అనేది ప్రతి స్త్రీ జీవితంలో ఎంతో అపురూపమైన విషయం. రక్తమాంసాలను పంచుకొని పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణీలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏది పడితే అది తినకుండా డాక్టర్లు సూచించిన పౌష్టికాహారం మాత్రమే తీసుకోవాలి.
ప్రెగ్నెన్సీ వచ్చిన మొదటి నెల నుంచి ప్రసవం వరకు గర్భిణీలు హెల్త్ విషయంలో...