‘నానుమ్ రౌడీ దాన్’ డాక్యుమెంటరీ వివాదంపై నయనతార, ధనుష్లు కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. నటి నయనతార, ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్పై ధనుష్ దావా...
వచ్చే నెల 11న ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు అధికారులు బడ్జెట్ రూపకల్పన చేస్తున్నారు. ఈసారి ఏపీ బడ్జెట్ రూ.2 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. ప్రజలపై భారం...
ఎండా కాలంలో ఇవి దూరం పెట్టండి..?కూల్ డ్రింక్స్ తాగేవారు జాగ్రత్తఇవి తీసుకుంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే
ఎండాకాలం వస్తే మనం ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకునేందుకు ఇష్టపడతాం. ఎండాకాలం వేడిని లాలలేక టీ లాంటి కెఫిన్ ఉన్న పానియాలు తీసుకుంటే మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు చెబుతున్నారు. చక్కెర నీళ్లు, ఆల్కాహాల్ కు దూరంగా ఉండాలని...