అక్కినేని నాగచైతన్య, శోభిత దూదిపాళ్ల వివాహం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలోనే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సెట్టింగ్, డెకరేషన్ పనులు మొదలుపెట్టినట్లు...
ఏపీలోని 20 కార్పొరేషన్లకు కూటమి ప్రభుత్వం చైర్మన్లు, సభ్యులను నియమించింది. టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన నేతలకు పదవులు కట్టబెట్టారు. ఇందులో ముఖ్య శాఖ అయిన ఆర్టీసీకి చైర్మన్ గా టీడీపీ మాజీ...
చాలా మంది బరువు తగ్గించుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మందులు, హాస్పత్రికి వెళ్లడం, వ్యాయామం, రన్నింగ్, కావాల్సిన ఫుడ్స్ తీసుకోవడం ఇలా బరువు తగ్గించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. ఇలా కాకుండా ప్రతి రోజు ఉదయాన్నే వేడినీళ్లు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
కొంచెం సమయం పట్టినా మంచి ఫలితాలు రావడం మీరు చూడవచ్చు....