తమిళనాడు కరూర్లో సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటలో మృతుడైన రమేశ్ భార్య సంఘవి, టీవీకే అధ్యక్షుడు విజయ్ పంపిన 20 లక్షల రూపాయల పరిహారాన్ని తిరిగి పంపేసింది. మృతుల కుటుంబాల ఖాతాల్లో ఈ...
ఫేస్ మాస్క్.. ఈ పదం వింటే అందరికీ వెంటనే కొవిడ్ గుర్తుకొస్తుంది. మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు తప్పనిసరిగా మాస్కులు వేసుకోవాలని అప్పట్లో అన్ని దేశాలు షరతులు విధించడం గుర్తుండే ఉంటుంది. అయితే ఒకప్పుడు వ్యాధి సోకిన వ్యక్తులు మాత్రమే ఫేస్ మాస్క్ లు వాడేవారు. అలాగే రోగులకు దగ్గరగా ఉండే వ్యక్తులు మాస్క్...