కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతి కోసం బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రెండు నిమిషాల మౌనం...
ఆఫీస్లో కాఫీ తాగుతున్నారా? అయితే మీరు డేంజర్ జోన్లో ఉన్నట్లే!
పొద్దున లేస్తే కాఫీ తాగడం చాలా మందికి అలవాటు. కాఫీ తాగందే తమ రోజు మొదలవ్వదని అనేవాళ్లూ ఎంతోమంది ఉన్నారు. ‘కాస్త కాఫీనీళ్లు మొహాన కొట్టు’ అనే డైలాగ్ను తెలుగు సినిమాల్లో వినే ఉంటారు. కాఫీ తాగడం ఆలస్యమైతే దాదాపుగా అందరి ఇళ్లలో ఇవే...