అక్కినేని నాగచైతన్య, శోభిత దూదిపాళ్ల వివాహం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలోనే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సెట్టింగ్, డెకరేషన్ పనులు మొదలుపెట్టినట్లు...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకున్న ఆయనకు గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...
ఫేస్ మాస్క్.. ఈ పదం వింటే అందరికీ వెంటనే కొవిడ్ గుర్తుకొస్తుంది. మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు తప్పనిసరిగా మాస్కులు వేసుకోవాలని అప్పట్లో అన్ని దేశాలు షరతులు విధించడం గుర్తుండే ఉంటుంది. అయితే ఒకప్పుడు వ్యాధి సోకిన వ్యక్తులు మాత్రమే ఫేస్ మాస్క్ లు వాడేవారు. అలాగే రోగులకు దగ్గరగా ఉండే వ్యక్తులు మాస్క్...