19 ఏళ్ల పెళ్లిబంధానికి స్టార్ నటి గుడ్బై.. మానసిక క్షోభను మాటల్లో చెప్పలేనంటూ..!
టెలివిజన్ పెయిర్ శుభంగి ఆత్రే-పీయూశ్ పూరే విడిపోయారు. ఏడాది కింద విడిపోయిన వీళ్లిద్దరూ...
అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో చనిపోయిన ఎనిమిది మంది మృతదేహాలను అధికారులు కుటుంబసభ్యులకు అప్పగించారు. గాయపడిన 8 మందిలో ఇద్దరి పరిస్థితి...
చాలా మంది బరువు తగ్గించుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మందులు, హాస్పత్రికి వెళ్లడం, వ్యాయామం, రన్నింగ్, కావాల్సిన ఫుడ్స్ తీసుకోవడం ఇలా బరువు తగ్గించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. ఇలా కాకుండా ప్రతి రోజు ఉదయాన్నే వేడినీళ్లు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
కొంచెం సమయం పట్టినా మంచి ఫలితాలు రావడం మీరు చూడవచ్చు....