సీనియర్ యాంకర్ ఉదయభాను సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో సిండికేట్ పెరిగిందని ఆమె పేర్కొన్నారు. తాజాగా సుహాస్ హీరోగా నటించిన 'ఓ...
తెలంగాణలో వచ్చే సంక్రాంతి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. రేషన్ కార్డు ఉన్న పేదలందరికీ వీటిని పంపిణీ చేస్తామన్నారు. గురుకులాలకు, సంక్షేమ పాఠశాలలకు కూడా సన్న...
మహిళల జీవితంలో మాతృత్వానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. పెళ్లయిన ప్రతి స్త్రీ తల్లి కావాలని కోరుకుంటుంది. అది వారి లైఫ్ లో మర్చిపోలేని అనుభూతి అనే చెప్పాలి. అందుకే ఆ మధుర క్షణాలను జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని అనుకుంటారు. అలాంటి ప్రెగ్నెన్సీ విషయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తమ ఆరోగ్యం...