కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి రూ.4 కోట్లు విలువ చేసే ఆస్తి పత్రాలను ఆలయంలోని హుండీలో వేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇప్పుడు తమ ఆస్తి పత్రాలను తిరిగి...
చాలా మంది బరువు తగ్గించుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మందులు, హాస్పత్రికి వెళ్లడం, వ్యాయామం, రన్నింగ్, కావాల్సిన ఫుడ్స్ తీసుకోవడం ఇలా బరువు తగ్గించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. ఇలా కాకుండా ప్రతి రోజు ఉదయాన్నే వేడినీళ్లు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
కొంచెం సమయం పట్టినా మంచి ఫలితాలు రావడం మీరు చూడవచ్చు....