Saturday, March 15, 2025

ఢిల్లీ కాలుష్యమయం!

Must Read

దేశ రాజధాని ఢిల్లీ నగరం కాలుష్యంలో మునిగింది. మూడో రోజు కాలుష్యం తీవ్రత పెరిగింది. దీంతో స్టేజ్–3 ఆంక్షలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ప్రైమరీ స్కూళ్లు మూతపడ్డాయి. చిన్న పిల్లల్ని బయటకు రానివ్వడం లేదు. ఉద్యోగుల పని వేళలను మార్చింది. భవన నిర్మాణ పనుల్ని నిలిపివేయాలని ఆదేశించింది. గాలి కాలుష్యం పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం పడుతోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -