Thursday, November 13, 2025

మోడీకి మతిపోయింది.. రాహుల్ విమర్శలు

Must Read

మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచార వేడి పెరిగింది. ప్రధాన పార్టీలు విమర్శల అస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి. మహారాష్ట్రలో జరిగిన ఓ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ లాగే ప్రధాని మోడీకి మతి పోయిందేమోనని సెటైర్ వేశారు. మోడీ స్పీచ్ వింటుంటే చెప్పిందే పదే పదే చెబుతున్నారని, జోబైడెన్ సైతం జెలెన్ స్కీ వస్తే రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చాడని చెప్పినట్లు గుర్తు చేశారు. జోబైడెన్ లాగే మోడీకి మతిపోయిందన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు న‌మోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో కౌశిక్ రెడ్డి యూసుఫ్‌గూడ వద్ద ఫంక్షన్ హాల్‌లోకి అనుచరులతో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -