Saturday, February 15, 2025

Special stories

కైలాస-మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభం

ఇండియా-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు యథాపూర్వ పరిస్థితికి చేరుకునే దిశగా మరో ముందడుగు పడింది. 2020 నుంచి నిలిచిపోయిన 'కైలాస్ మానస సరోవర్ యాత్ర'ను పునరుద్ధరించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరుదేశాల మధ్య...

హృదయ విదారకం: సైకిల్‌పై తల్లి మృతదేహంతో 15 కి. మీ.

తమిళనాడు తిరునల్వేలి జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న బాలన్ అనే వ్యక్తి తన తల్లి శివగామి మృతదేహాన్ని సైకిల్‌పై 15 కి. మీ తీసుకెళ్లడం అందరితో కన్నీళ్లు పెట్టించింది. నాలుగేళ్లుగా శివగామి తన కొడుకు బాలన్‌తో కలిసి సైకిల్‌పై వివిధ ప్రాంతాలకు వెళ్ళేది. ఆమె మరణించిన తరువాత...

మీకు పీడ కలలు వస్తున్నాయా..?

చాలా మందికి నిద్ర పోయినప్పుడు కలలు వస్తుంటాయి. కొన్నిసార్లు పీడ కలలు వస్తుంటాయి. దెయ్యాలు వెంటపడినట్టు అనిపించడం పడిపోయినట్టు అనిపించడం ఎక్కడో చిక్కుకుపోయినట్లు ఇలా భయంకరమైన పీడకలలు వస్తూ ఉంటాయి. ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. కొంత మందికి చెమటలు కూడా పట్టేస్తుంటాయి. పైగా నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. ఒత్తిడి ఆందోళన ఎక్కువవుతుంది. అయితే,...

రేపే చివరి చంద్రగ్రహణం.. ఈ పనులు అస్సలు చేయొద్దు!

మన దేశంలోని ప్రజలు సంస్కృతి, సంప్రదాయాలతో పాటు నమ్మకాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారనేది తెలిసిందే. కొన్ని విషయాల్లోనైతే నమ్మకాలు, పట్టింపులు మరీ ఎక్కువగా ఉంటాయి. హిందూ మతంలో పంచాంగం, వాస్తు లాంటివి బాగా పాటిస్తారు. అలాగే గ్రహణాలకు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. హైందవ మతంలో గ్రహణాలను చెడుగా భావిస్తారు. గ్రహణ కిరణాలను...

ఎన్నికలపై విజయసాయి రెడ్డి కామెంట్స్.. అంతకుమించి అంటూ..!

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్స్‌కు ఇంకా టైమ్ ఉన్నప్పటికీ.. తెలంగాణలో మాత్రం ఎన్నికల ఢంకా మోగింది. అభ్యర్థుల జాబితాను తయారు చేయడం, ప్రచారం.. తదితర విషయాలపై పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు...

జైల్లో ఉన్న మహిళకు నోబెల్! ఆమెకే ఎందుకు?

ప్రపంచంలో అత్యుత్తమంగా భావించే అవార్డుల్లో నోబెల్ ముందు వరుసలో ఉంటుంది. అందులోనూ నోబెల్ శాంతి పురస్కారానికి ఉండే పాపులారిటీ వేరు. అలాంటి ఈ అవార్డును ఈ ఏడాది ఇరాన్ కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నార్గిస్ మొహమ్మది దక్కించుకున్నారు. మహిళల అణచివేతకు వ్యతిరేకంగా నార్గిస్ చేసిన పోరాటానికి గానూ ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు...

హైదరాబాద్ఐటీ చరిత్ర ఇదే!

– సంచలన విషయాలు బయటపెట్టిన ప్రముఖ జర్నలిస్ట్ నితీష– తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారిన "డార్క్ సీక్రెట్" మ్యాగజైన్– హైదరాబాద్ ఐటీ గురించి ఆధారాలతో సహా బయటపెట్టిన వైనం హైదరాబాద్ ఐటీ చరిత్ర గురించి ప్రముఖ జర్నలిస్టు, రీసెర్చ్ స్కాలర్ అరికెపూడి నితీష సంచలన విషయాలు బయటపెట్టారు. ఆనాటి సంఘటనలు కళ్లకు కట్టినట్లుగా "DARK...

YSR వాహనమిత్ర నిధులు విడుదల.. లబ్ధిదారులకు సీఎం జగన్ సూచనలు!

ఆంధ్రప్రదేశ్లో పాలనను పరుగులు పెట్టిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్ చేయాలనే సంకల్పంతో అహర్నిషలు కృషి చేస్తున్నారాయన. అలాగే రకరకాల స్కీములను ప్రకటిస్తూ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడుతున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ తీసుకొచ్చిన పథకమే ‘వైఎస్సార్ వాహనమిత్ర’. సొంత వాహనాలతో స్వయం ఉపాధి పొందుతున్న క్యాబ్,...

బాబు అవినీతి ఆరు లక్షల కోట్లు!

– వెలుగులోకి విస్తుపోయే నిజాలు – ఆధారాలతో సహా బయటకు.. – ఏపీలో సంచలనం రేపుతున్న మ్యాగజైన్ – ఇది రాసింది ప్రముఖ జర్నలిస్ట్ శ్వేత నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఆయన అక్రమాలు ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. సోషల్ మీడియాతో పాటు ప్రధాన పత్రికలన్నీ చంద్రబాబు అవినీతి, అక్రమాలపై దృష్టిసారించాయి. దాదాపు...

న‌లుగురు వైసీపీ ఎమ్మెల్యేల‌పై వేటు

న‌లుగురు వైసీపీ ఎమ్మెల్యేల‌పై వేటు అధికార వైఎస్ఆర్‌సీపీ న‌లుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో.. విప్‌ ఉల్లంఘించినందుకు నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర‌ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్‌ ఉల్లంఘించినందుకుగానూ, క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినందుకుగానూ నలుగురు వైయ‌స్ఆర్‌సీపీ...

Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...