Sunday, June 15, 2025

News

కొమ్మినేనికి సుప్రీం కోర్టులో ఊర‌ట‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో అరెస్ట్ అయిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీనివాస‌రావుకు సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. నేడు సుప్రీం కోర్టులో ఆయ‌న కేసు విచార‌ణ జ‌రిగింది. కొమ్మినేని తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సహా న్యాయవాదులు వాదనలు వినిపించారు. విచార‌ణ జ‌రిపిన జ‌స్టిస్ పీకే మిశ్రా, జ‌స్టిస్ మ‌న్మోహ‌న్‌ల‌తో...

తిరుమ‌లలో మ‌రోసారి విమానం చ‌క్క‌ర్లు

ఇటీవ‌లి కాలంలో తిరుమ‌ల‌లో త‌ర‌చూ ఆగమ శాస్త్ర నియ‌మాల‌ ఉల్లంఘన జర‌గ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. శ్రీవారి ఆలయం మీదుగా నేడు మరోసారి విమానం వెళ్లడం భక్తులను ఆవేదనకు గురి చేసింది. ఆగమ శాస్త్ర‌ నిబంధనల మేరకు ఆనంద నిలయ గోపురంపై ఎలాంటి సంచారం జరగుకూడదని ఆగమ పండితులు పేర్కొంటున్నారు. కానీ దానికి విరుద్ధంగా ఆలయ...

విమాన ప్ర‌మాద బాధితుల‌కు మోదీ ప‌రామ‌ర్శ‌

అహ్మ‌దాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ బాధితుల‌ను నేడు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప‌రామ‌ర్శించారు. నేడు ఉద‌యం ఆయ‌న ప్ర‌మాద స్థ‌లానికి చేరుకొని ప‌రిశీలించారు. అనంత‌రం స్థానిక ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ విమాన ప్రమాదంలో 265 మంది మృతి చెందారు. ప్ర‌మాద స‌మ‌యంలో విమానంలో 229 మంది ప్రయాణికులు,...

అహ్మ‌దాబాద్‌లో కుప్ప‌కూలిన విమానం

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కుప్ప‌కూలింది. మెఘానిలోని గుజ్ సెల్ విమానాశ్రయ సమీపంలోని జనావాసంలో విమానం కూలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూల‌డంతో 20 మంది మెడికోలు మృతి చెందారు. విద్యార్థులు భోజనం చేస్తుండగా ఈ ప్రమాదం జ‌రిగింది....

ప్ర‌జా పాల‌న‌కు ఏడాది పూర్తి – సీఎం చంద్ర‌బాబు

ఏపీలో ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి నేటితో ఏడాది పూర్త‌య్యింది. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో ఏడాది పూర్తి చేసుకుంద‌న్నారు. ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం...

జూన్‌ 23 నుంచి గ్రూప్-1 ఇంటర్వ్యూలు

ఇటీవ‌ల గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు విడుద‌ల చేసిన ఏపీపీఎస్సీ ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థులకు ఈ నెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జర‌గ‌నున్నాయి. 1:2 నిష్పత్తిలో సుమారు 182 మందిని రెండు బోర్డుల ద్వారా ఇంటర్వ్యూ చేయ‌నున్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే రోజునే ఏపీపీఎస్సీ కార్యాలయంలో...

బ‌డి గంట మోగింది!

తెలుగు రాష్ట్రాల్లో వేస‌వి సెల‌వులు ముగిశాయి. నేటి నుంచి పాఠ‌శాల‌లు పునః ప్రారంభమయ్యాయి. దీంతో బ‌డుల వ‌ద్ద పిల్ల‌ల‌తో సంద‌డి నెల‌కొంది. మార్కెట్ల‌లో విద్యార్థుల‌కు సంబంధించి పుస్త‌కాలు, బ్యాగులు, ఇత‌ర‌త్రా విద్యా సామ‌గ్రి కొనుగోళ్ల‌తో సంద‌డి నెల‌కొంది. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు పుస్త‌కాల ధ‌ర‌లు భారీగా పెంచేశారు. అలాగే ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో ఫీజులు...

ప‌బ్‌లో గొడ‌వ‌.. న‌టి క‌ల్పిక‌పై కేసు న‌మోదు

ఇటీవ‌ల ఓ ప‌బ్‌లో బ‌ర్త్ డే పార్టీ అనంత‌రం సిబ్బందితో గొడ‌వ పెట్టుకొని వార్త‌ల్లోకి ఎక్కింది న‌టి క‌ల్పిక. తాజాగా ఈమెపై గ‌చ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. మే 29న ప్రిజం పబ్ లో పార్టీ చేసుకున్న క‌ల్పిక‌ బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిన‌ట్లు యాజ‌మాన్యం ఆరోపించింది. దీనికి...

ప‌ల్లాకు క‌విత ప‌రామ‌ర్శ‌

ఎర్ర‌వెల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాంహైస్‌లో బాత్రూంలో జారిప‌డి కాలి గాయంతో ఆస్ప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్న జ‌న‌గామ ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డిని ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత పరామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. కాలి గాయంతో యశోద ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని...

క‌మిష‌న్ ముందు నిల్చోపెట్టి పైశాచిక ఆనందం – కేటీఆర్

బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వ‌రం క‌మిష‌న్ విచార‌ణ సంద‌ర్భంగా కేటీఆర్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్‌ను కమిషన్ ముందు నుంచో బెడితే నీకు పైశాచిక ఆనందం వస్తుంది కానీ….ఆయన ఖ్యాతి ఇసుమంత కూడా తగ్గదంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన...

Latest News

కొమ్మినేనికి సుప్రీం కోర్టులో ఊర‌ట‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో అరెస్ట్ అయిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీనివాస‌రావుకు సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. నేడు సుప్రీం...