కొబ్బరి చిప్పలతో లక్షలు సంపాదించొచ్చు.. ఎలా అంటే?
మన రోజువారీ జీవితంలో ఎన్నో వస్తువులను చూస్తుంటాం. చాలా వాటిని నిరుపయోగంగా భావిస్తుంటాం. కానీ వాటిల్లో ఎక్కువ శాతం నిరుపయోగమైనవే కావొచ్చు గానీ కొన్ని మాత్రం చాలా పనికొస్తాయి. మనకు తెలియనంత వరకు ఏదైనా నిరుపయోగమనే అనొచ్చు. ఈ విధంగా అవసరం అనుకున్న వస్తువులను సరైన క్రమంలో...
చాట్బోట్స్ వచ్చేస్తున్నాయ్.. ఇక, ఆ 20 రకాల ఉద్యోగాలు డేంజర్లో..!
ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఓపెన్ ఏఐ చాట్జీపీటీ లాంటి ప్లాట్ఫామ్స్ వల్ల మనుషుల జాబ్స్ డేంజర్లో పడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఎంప్లాయీస్ స్థానాల్ని ఏఐ చాట్బోట్లు ఆక్రమించగా.. ఫ్యూచర్లో ఇండియా వంటి దేశాల్లో వీటి వల్ల నిరుద్యోగం మరింత పెరుగుతుందంటూ మార్కెట్...
ఆఫీసుకు రావొద్దు.. ఇంట్లో నిద్రపోండి.. ఎంప్లాయీస్కు కంపెనీ సర్ప్రైజ్ గిఫ్ట్!
పొద్దున ఆఫీసుకు వెళ్తే సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాం. నిర్ణీత పనివేళల్లో మన దగ్గర నుంచి ఎంత పనిని రాబట్టాలో అంతా రాబడతాయి కంపెనీలు. పనిలో బాగా అలసిపోయి ఒక 5 నిమిషాలు కునుకుతీద్దామన్నా అస్సలు ఒప్పుకోవు. అలా చేస్తే సంస్థ కంటే ముందు సహోద్యుగులే...
టీడీపీకి పట్టం!
ఆంధ్రప్రదేశ్ లోని పట్టభద్రుల(గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. ఇన్నాళ్లు ఉత్తరాంధ్రపై ఆశలు పెట్టుకున్న అధికార వైసీపీకి పట్టభద్రులు షాక్ ఇచ్చారు. తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం టీడీపీ కైవసం అయింది. ప్రముఖ అధ్యాపకుడు వేపాడ చిరంజీవి అనూహ్యమైన...
తెలంగాణలో పేపర్ లీకేజీ ప్రకంపనలు
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రద్దు..
విపక్షాల ఆందోళనలు
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్ష పేపర్ లీకేజీ ప్రకంపనలు సృష్టిస్తోంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం టీఎస్పీఎస్సీ అధికారికంగా ప్రకటించింది. అలాగే ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. రద్దు చేసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్...
ప్రభుత్వ బ్యాంకుల్లోని ఉన్నతస్థాయి పోస్టుల్లో 90 శాతం మంది ఆ కులాలవారే.. ఎందుకిలా?
మన దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నవారి కులాలేమిటన్న సమాచారాన్ని ‘ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్’ జనరల్ సెక్రటరీ జి.కరుణానిధి పొందారు. దీని ప్రకారం పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో పనిచేసే సీనియర్ ఎగ్జిక్యూటివ్స్లో 90...
భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్.. బంగారం, వెండీ పైపైకి.. తగ్గేదేలే అంటున్న గ్యాస్ సిలిండర్!
ధరలు భగ్గుమంటున్నాయి. అది, ఇదనే తేడాల్లేకుండా అన్నింటి రేట్స్ పెరుగుతున్నాయి. అయితే కొన్ని వస్తువులవి తగ్గుతున్నాయి కూడా. ఈ నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా బంగారం, వెండి, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లాంటి సామాన్యుడి జీవితంలోని ముఖ్యమైన వాటి ధరలు...
లవ్ ఎఫైర్పై స్పందించిన శ్రద్ధా కపూర్.. అబద్ధాలు భరించలేకే అంటూ!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్టాతో డేటింగ్ చేస్తున్న శ్రద్ధా తమ బంధానికి ఫుల్స్టాప్ పెట్టిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ.. ప్రేమలో ఉన్నప్పుడు అబద్ధాలు...
పెరుగుతున్న పన్ను ఎగవేతలు.. లిస్టులో తెలంగాణ, ఏపీ
ఇండియాలో జీఎస్టీ ఎగవేత కేసులు ఏటికేడు పెరుగుతున్నాయి. గత ఆరేళ్లలో తెలంగాణలో ఏకంగా రూ.9 వేల కోట్లు, ఏపీలో రూ.5 వేల కోట్ల ఎగవేత జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. లోక్సభలో వైసీపీ ఎంపీలు మిథున్రెడ్డి, రెడ్డెప్ప అడిగిన క్వశ్చన్స్కు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్...
రణ్బీర్ ఖాతాలో మరో హిట్? ‘తూ ఝూటీ..’ పరిస్థితేంటి?
బాలీవుడ్కు కొన్నాళ్లుగా ఏదీ కలసిరావడం లేదు. బడా స్టార్లకు అక్కడ వరుస ఫ్లాప్లు ఎదురవుతున్నాయి. ఈమధ్య ‘పఠాన్’తో బిగ్గెస్ట్ హిట్ వచ్చినా.. అది షారుఖ్ ఖాన్ మేనియా అని అర్థమైపోయింది. ఇటీవల మరో స్టార్ హీరో రణ్బీర్ కపూర్, శ్రద్ద కపూర్ కలసి నటించిన ‘తూ...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...