Thursday, June 18, 2026

Today Bharat

బంధువులు వద్దన్నా వెనకడుగు వేయలే.. ఒక్క టీకాతో ప్రపంచాన్ని ఆకర్షించాం

బంధువులు వద్దన్నా వెనకడుగు వేయలే.. ఒక్క టీకాతో ప్రపంచాన్ని ఆకర్షించాం కరోనా లాంటి మహమ్మారి నుంచి బయటపడేందుకు టీకాలు ఎంతగా ఉపయోగపడ్డాయో తెలిసిందే. వ్యాక్సిన్లు లేకపోతే ఎంతమంది ప్రాణాలు పోయేవో! అలాంటి టీకాల్లో కొవ్యాగ్జిన్ ఒకటి. ఈ టీకాను తయారు చేసింది. భారత్‌ బయోటెక్‌ సంస్థ. తెలుగువాళ్లు స్థాపించిన ఈ సంస్థ కొవ్యాగ్జిన్తో ఫుల్ సక్సెస్...

ఇమ్రాన్ ఖాన్ అరెస్టు.. పాక్లో తీవ్ర ఉద్రిక్తత

ఇమ్రాన్ ఖాన్ అరెస్టు.. పాక్లో తీవ్ర ఉద్రిక్తత పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను పోలీసుులు అరెస్ట్ చేశారు. తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ పోలీసులు ఇమ్రాన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై పాక్ వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో దాదాపు 80 కేసుల వరకూ ఉన్నాయి. జమాన్ పార్క్‌లోని ఇమ్రాన్ ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్...

జనసేనాని కుల‌నినాదం.. టీడీపీలో ఆందోళ‌న‌!

జనసేనాని కుల‌నినాదం.. టీడీపీలో ఆందోళ‌న‌! జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పార్టీ స్థాపించి ప‌దేళ్లు పూర్తయ్యాయి. ఇన్నేళ్ల రాజకీయంలో ఆయన ఓ సత్యాన్ని గ్రహించినట్లే కనిపిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌న కులం (కాపు) అత్యంత శ‌క్తిమంత‌మైంద‌ని ఆయన తెలుసుకున్నట్లు అర్థమవుతోంది. క్యాస్ట్ కార్డును నమ్ముకుంటే భ‌విష్య‌త్ ఉంటుందని ఆయన భావిస్తున్నట్లున్నారు. పవన్ తీరు చూస్తుంటే త‌న పార్టీ ల‌క్ష్య‌మైన కుల‌మ‌తాల‌కు...

Weight loss: అన్నం తింటే బరువు తగ్గడం కష్టమా? ఇందులో నిజమెంత?

Weight loss: అన్నం తింటే బరువు తగ్గడం కష్టమా? ఇందులో నిజమెంత? ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరికీ తినడానికి కూడా సరిగ్గా టైమ్ ఉండట్లేదు. అందుకే ఫాస్ట్ ఫుడ్లకు అలవాటు పడ్డారు. ఏ అర్ధరాత్రో పడుకోవడం, ఫోన్లకు అతుక్కుపోవడం, వ్యాయామం చేయకపోవడం లాంటి దురలవాట్ల వల్ల కొత్త కొత్త రోగాల బారిన పడుతున్నారు. ఇక, ఊబకాయుల...

కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వచ్చాయా?.. అయితే ఈ చిట్కాలు ట్రై చేస్తే చాలు!

కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వచ్చాయా?.. అయితే ఈ చిట్కాలు ట్రై చేస్తే చాలు! అందంగా ఉండాలని ఎవరికి ఉండదు. బయటికి వెళ్లినప్పుడు అందరికంటే తామే అందంగా కనిపించాలని చాలా మంది అనుకుంటారు. అందుకే బ్యూటీ టిప్స్ పాటిస్తూ అందంగా కనిపిస్తారు. అయితే ముఖంతో పాటు కళ్లను కూడా అందంగా ఉంచుకోవాలి. కంటి అందాన్ని కాపాడుకుంటే...

టీవీ స్క్రీన్ను క్లీన్ చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

టీవీ స్క్రీన్ను క్లీన్ చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! రోజువారీ జీవితంలో టీవీ ఓ భాగంగా మారిపోయింది. ముఖ్యంగా ఇంటి పట్టున ఉండే గృహిణులు, వృద్ధులకు టీవీనే కాలక్షేపం అనేది తెలిసిందే. ఒకప్పటి మాదిరిగా కాకుండా ఇప్పుడన్నీ ఎల్సీడీ, ఎల్ఈడీ, ఓల్ఈడీ టీవీలు వచ్చేశాయి. ఇవి చాలా సున్నితంగా ఉంటాయి. ఇది తెలియక చాలా...

క్రిప్టో కరెన్సీతో లావాదేవీలు చేస్తే డేంజర్.. ఇది తెలుసుకోకపోతే అంతే సంగతులు!

క్రిప్టో కరెన్సీతో లావాదేవీలు చేస్తే డేంజర్.. ఇది తెలుసుకోకపోతే అంతే సంగతులు! ఈమధ్య క్రిప్టో కరెన్సీ వినియోగం బాగా పెరిగింది. క్రిప్టో లావాదేవీలు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీల్లాంటి వర్చువల్‌ అసెట్స్‌ నియంత్రణ మీద కేంద్ర ప్రభుత్వం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా క్రిప్టోల ట్రేడింగ్, సంబంధిత ఆర్థిక సర్వీసులకు మనీలాండరింగ్‌...

అచ్చం మనుషుల్లాగే పనిచేస్తుంది.. చాట్ జీపీటీ కొత్త వెర్షన్ ప్రత్యేకతలు ఇవే!

అచ్చం మనుషుల్లాగే పనిచేస్తుంది.. చాట్ జీపీటీ కొత్త వెర్షన్ ప్రత్యేకతలు ఇవే! చాట్ జీపీటీ గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తక్కువ వ్యవధిలోనే ప్రపంచాన్ని షేక్ చేసిందీ చాట్ బాట్. భాష అనువాదం, తెలియని విషయాలను తెలియజేయడం, వివరణాత్మక స్పందనలు లాంటివి చాట్ జీపీటీ ప్రత్యేకత. ఏ విషయం గురించైనా అర్థవంతంగా, తులనాత్మకంగా,...

వైఎస్ షర్మిల అనూహ్య నిర్ణయం.. ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నట్లు?

వైఎస్ షర్మిల అనూహ్య నిర్ణయం.. ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నట్లు? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల దేశ రాజధాని మీద దృష్టి సారించారు. గత కొన్నాళ్లుగా తెలంగాణలో పాదయాత్ర చేస్తూ ప్రజలకు దగ్గర అవుతున్న ఆమె.. ఇప్పుడు హస్తిన గడప తొక్కనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందన్న షర్మిల.. దీని మీద కేంద్ర...

ఇలా చేస్తే కష్టమే.. ప్రజల్లో మోడీ పరువు ఉంటుందా?

ఇలా చేస్తే కష్టమే.. ప్రజల్లో మోడీ పరువు ఉంటుందా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమెకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వడం తెలిసిందే. దీంట్లో భాగంగా కవిత మందీమార్బలంతో హస్తినకు వెళ్లొచ్చారు. మహిళల దినోత్సవం కలసిరావడంతో పనిలోపనిగా అక్కడ దీక్ష కూడా...

About Me

1290 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -spot_img