Saturday, July 5, 2025

పెరుగుతున్న పన్ను ఎగవేతలు.. లిస్టులో తెలంగాణ, ఏపీ

Must Read

పెరుగుతున్న పన్ను ఎగవేతలు.. లిస్టులో తెలంగాణ, ఏపీ

ఇండియాలో జీఎస్టీ ఎగవేత కేసులు ఏటికేడు పెరుగుతున్నాయి. గత ఆరేళ్లలో తెలంగాణలో ఏకంగా రూ.9 వేల కోట్లు, ఏపీలో రూ.5 వేల కోట్ల ఎగవేత జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. లోక్‌సభలో వైసీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప అడిగిన క్వశ్చన్స్కు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌధరి ఇచ్చిన జవాబుతో ఇది స్పష్టమైంది. విషయాన్ని వెల్లడించింది. జీఎస్టీ పరిహారం కింద ఆరేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.13,438 కోట్లు, తెలంగాణకు రూ.11,434 కోట్లు చెల్లించామని మంత్రి పంకజ్ తెలిపారు.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

ఆస్ప‌త్రిలో ఫిష్ వెంక‌ట్‌.. ఆదుకున్న ప్ర‌భాస్?

టాలీవుడ్ న‌టుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య‌ సమస్యలతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావ‌డంతో ఆస్ప‌త్రి పాల‌య్యారు. కొద్ది రోజుల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -