సోషల్ మీడియాలో దుష్ప్రచారం ఆపలేం. స్వయంగా సదరు వ్యక్తి వివరణ ఇచ్చినా కూడా సోషల్ మీడియా పోకడే వేరు. నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరుదాటినట్లు ఉంటుంది సోషల్ మీడియాలో. రతన్ టాటా విషయంలోనూ ఇదే జరిగింది. టాటా గ్రూప్స్ చైర్మన్ రతన్ టాటా సోమవారం ఓ ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేసుకున్నారు....
కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ, ఇటీవల నాగార్జున కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేసింది. నాగచైతన్య విడాకులపై అసభ్యకరంగా మాట్లాడింది. అయితే దీనిపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే, మంగళవారం నాగార్జున వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోర్టు...
ఆధారాలతో సహా బాంబు పేల్చిన పోతినేని
ఇటీవల విజయవాడకు పోటెత్తిన వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వరద బాధితులకు నరకాన్ని చూపాయి. బుడమేరు వాగు తెగడంతో విజయవాడ మొత్తం మునిగింది. తిండి, నిద్రలేక ప్రజలు తిప్పలు పడ్డారు. ఈక్రమంలో ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలు కాస్త ఊరటనిచ్చాయి. కానీ, వరద సాయంలోనూ టీడీపీ ప్రభుత్వం అవినీతికి...
రంజుగా మారుతున్న రాజకీయం
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు రంజుగా మారుతున్నాయి. ఓవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య యుద్ధం నడుస్తుండగా.. కొందరు బీఆర్ఎస్ నేతలు టీడీపీ మళ్లి బీఆర్ఎస్ ను దెబ్బతీసే పనిలో పడ్డారు. ఈ స్కెచ్ వెనుక ఎవరు ఉన్నారు అన్నది తెలిసిందే. తెలంగాణ, ఏపీ సీఎంలు ఒకప్పుడు గురుశిష్యులు. ఇప్పుడు వేరువేరు పార్టీల్లో ఉన్నప్పటికీ...
హైదరాబాద్ లో ఇప్పుడు అందరికీ హైడ్రా భయం పట్టుకుంది. సేల్ డీడ్, హౌజ్ పర్మిషన్, నల్లా కనెక్షన్, టాక్స్ రశీదు ఉన్నప్పటికీ.. హైడ్రా తగ్గడం లేదు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వం స్థలాలను అడుగు ఆక్రమించినా.. కూల్చేస్తున్నారు. లబోదిబోమని మొత్తుకున్నా.. బుల్డోజర్లు మాత్రం కనికరించడం లేదు. దీంతో నగరంలో ఇల్లు కొనాలంటేనే సగటు...
- మహిళా ఉద్యోగులకు అసభ్యకర మెసేజ్ లు
సత్యవీడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు మరో మిత్రుడు తోడయ్యాడు. అతను కూడా టీడీపీ చెందిన వాడే. పేరు కొలికపూడి శ్రీనివాస్. తిరువూరు ఎమ్మెల్యే. అమరావతి రైతు ఉద్యమం పేరుతో వార్తల్లోకి ఎక్కిన కొలికపూడి శ్రీనివాస్ కు చంద్రబాబేతెలుగుదేశం నుంచి టికెట్ ఇచ్చాడు. కూటమి ఊపులో గెలిచి...
ఇటీవల కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేగింది. పార్టీలకు అతీతంగా ఆమెపై విమర్శలు గుప్పించారు. సినీ ఇండస్ట్రీ మొత్తం మంత్రికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. హీరో నాగార్జున, మాజీ మంత్రి కేటీఆర్ విషయంలో మహిళలను లాగి అసత్య ఆరోపణలు చేశారు కొండా సురేఖ. ఇది కాంగ్రెస్...
సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ పరిచయం లేని వ్యక్తి. మూడు తరాల ప్రజలకు గుర్తుండే వ్యక్తి. ఇప్పుడు అతని ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఒక్కగానొక్క కూతురు చనిపోయింది. శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించింది. పేరు గాయత్రి. వయస్సు 38. తండ్రి బతికి ఉండగా కూతురు మరణం చూడడం ఎవరికైనా బాధాకరమే. అయితే, గాయత్రిది ప్రేమ...
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొండా సురేఖ వివాదం హాట్ టాపిక్ గా నడుస్తోంది. మంత్రి స్థాయిలో ఉండి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై.. సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు భగ్గుమంటున్నారు. ఒక మహిళగా ఉండి, వేరొక మహిళపై తప్పుడు ఆరోపణలు చేసిన సురేఖ.. బహిరంగ క్షమాపణలు చెప్పాలని...
ఏపీలో నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. అయితే, కేవలం మూడు రోజుల్లోనే ప్రభుత్వానికి మూడు వేల దరఖాస్తులు వచ్చాయి. మొదటి రోజు 200 అప్లికేషన్లు రాగా, ఆ తర్వాత రెండు రోజుల్లో 2800 అప్లికేషన్లు వచ్చాయి. అక్టోబర్ 09వ తేదీ దరఖాస్తు...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...