Sunday, May 18, 2025

నాగార్జున వాంగ్మూలం నమోదు చేయండి

Must Read

కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ, ఇటీవల నాగార్జున కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేసింది. నాగచైతన్య విడాకులపై అసభ్యకరంగా మాట్లాడింది. అయితే దీనిపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే, మంగళవారం నాగార్జున వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. అదే రోజుకు విచారణను వాయిదా వేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

స‌రిహ‌ద్దుల్లో మ‌రో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

భారత్-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో నిన్న తెలుగు జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ అమ‌రుడైన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో తెలుగు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -