Saturday, July 5, 2025

నాగార్జున వాంగ్మూలం నమోదు చేయండి

Must Read

కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ, ఇటీవల నాగార్జున కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేసింది. నాగచైతన్య విడాకులపై అసభ్యకరంగా మాట్లాడింది. అయితే దీనిపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే, మంగళవారం నాగార్జున వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. అదే రోజుకు విచారణను వాయిదా వేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

ఆస్ప‌త్రిలో ఫిష్ వెంక‌ట్‌.. ఆదుకున్న ప్ర‌భాస్?

టాలీవుడ్ న‌టుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య‌ సమస్యలతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావ‌డంతో ఆస్ప‌త్రి పాల‌య్యారు. కొద్ది రోజుల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -