Monday, April 27, 2026

Uncategorized

భారత్‌కు భారీ ఎల్పీజీ దిగుమతులు

దేశంలో వంటగ్యాస్ సరఫరాపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంధన సరఫరా గొలుసును దెబ్బతీశాయి. దాని ప్రభావం ఇప్పుడు భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో వంటగ్యాస్ కొరత ఏర్పడి సాధారణ ప్రజల నుంచి వ్యాపార వర్గాల వరకు అందరినీ ఇబ్బందులకు గురిచేస్తోంది....

రైతు సంక్షేమం విషయంలో రాజీపడబోము – సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులను ఆయన విడుదల చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నిర్వహించిన సభలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి, రైతులకు ఆర్థికంగా...

జూబ్లీహిల్స్‌లో క‌నీసం గ్రామీణ అభివృద్ధి లేదు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో గ్రామస్థాయి అభివృద్ధి లోపాలపై విమర్శలు గుప్పించారు. ఉప ఎన్నికలపై ఇంకా సర్వేలలో స్పష్టత రాలేదని అన్నారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో భారత రాష్ట్ర సమితి మూడో స్థానంలో నిలిచిందని చెప్పారు. ఓటర్లలో ఏ పార్టీకి...

బెట్టింగ్ యాప్స్ కేసు.. ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ

బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణకు ప్రముఖ తెలుగు సినీ హీరో విజయ్ దేవరకొండ ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి హాజరయ్యారు. కేసులో ఆర్థిక లావాదేవీలపై అనుమానాల నేపథ్యంలో ఈడీ అధికారులు విజయ్ దేవరకొండను సమగ్రంగా ప్రశ్నించినట్లు సమాచారం. తెలంగాణలో కొన్ని కంపెనీలు, సినీ రంగానికి చెందిన వ్యక్తులు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లలో,...

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో హైఅలర్ట్‌

మావోయిస్టు పార్టీ వారోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా దళాలు హైఅలర్ట్ ప్ర‌క‌టించాయి. ఆగస్టు 3వ తేదీ వరకు కొనసాగనున్న ఈ వారోత్సవాల సందర్భంగా పోలీసు విభాగం అప్రమత్తమైంది. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో కూంబింగ్ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో ప్రత్యేక బలగాలు వాహనాల...

మానసా దేవి ఆలయంలో తొక్కిసలాటలో 8 మంది మృతి

ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో ఉన్న ప్రసిద్ధ మానసా దేవి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన భయానక తొక్కిసలాటలో 8 మంది భక్తులు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనలో మరో 30 మందికి గాయాలు కాగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన ఆలయంలో జలాభిషేకం ఉత్సవం జరుగుతుండగా ఉదయం...

జూలై 1న తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడి ఎన్నిక‌

భార‌తీయ జ‌న‌తా పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడి ఎన్నిక‌కు తేదీ ఖ‌రారైంది. జూలై 1న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక నిర్వ‌హించ‌నున్నారు. దీని కోసం ఈ నెల 29న నోటిఫికేషన్ విడుదల చేయ‌నున్నారు. 30న నామినేషన్లు స్వీకరించి, 1వ తేదీన ఎన్నిక జ‌ర‌గ‌నుంది.

నేటి నుంచి మెగా డీఎస్సీ పరీక్షలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో శుక్రవారం నుంచి మెగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ నెల 30 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. మొత్తం 12 కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు...

భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోలు

మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇటీవ‌ల 27 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. జూన్‌ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. 2024 నుంచి ఇప్పటి వరకు 540 మంది మావోయిస్టులు మృతి చెందిన‌ట్లు...

గ‌డ్క‌రీకి జ‌గ‌న్ బ‌ర్త్ డే విషెస్

కేంద్ర మంత్రి నితిని గ‌డ్క‌రీకి ఏపీ మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు దేశానికి సేవ చేసేందుకు మీకు మంచి ఆరోగ్యం, నిరంతర శక్తిని ఆ దేవుడు ప్ర‌సాదించాల‌ని...

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...