Sunday, June 15, 2025

Uncategorized

నేటి నుంచి మెగా డీఎస్సీ పరీక్షలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో శుక్రవారం నుంచి మెగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ నెల 30 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. మొత్తం 12 కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు...

భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోలు

మావోయిస్టులు జూన్ 10న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇటీవ‌ల 27 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసినందుకు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. జూన్‌ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. 2024 నుంచి ఇప్పటి వరకు 540 మంది మావోయిస్టులు మృతి చెందిన‌ట్లు...

గ‌డ్క‌రీకి జ‌గ‌న్ బ‌ర్త్ డే విషెస్

కేంద్ర మంత్రి నితిని గ‌డ్క‌రీకి ఏపీ మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు దేశానికి సేవ చేసేందుకు మీకు మంచి ఆరోగ్యం, నిరంతర శక్తిని ఆ దేవుడు ప్ర‌సాదించాల‌ని...

థియేట‌ర్ల బంద్ ఆరోప‌ణ‌ల‌తో జ‌న‌సేన నేత స‌స్పెన్ష‌న్‌

థియేట‌ర్ల బంద్‌కు పిలుపు ప్ర‌తిపాద‌న చేశారంటూ ఆరోప‌ణ‌లు వ‌స్తున్న జ‌న‌సేన నేత అత్తి సత్యనారాయణను పార్టీ స‌స్పెండ్ చేసింది. స‌త్య‌నారాయ‌ణ‌ పార్టీ సభ్యత్వంతో పాటు రాజమండ్రి నగర నియోజకవర్గ ఇంఛార్జ్‌ బాధ్యతల నుంచి త‌ప్పించారు. కాగా తాజాగా థియేటర్ల బంద్ ప్రకటన వెనక జనసేన నాయకుడు ఉన్నా కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిప్యూటీ...

భార‌త్‌లోకి చొర‌బ‌డ్డ పాక్ వ్య‌క్తి హ‌తం

భార‌త్‌-పాకిస్థాన్ మ‌ధ్య నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో స‌రిహ‌ద్దుల్లో సైన్యం అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ క్ర‌మంలో అక్రమంగా దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఓ పాకిస్తాన్ వ్యక్తిని భారత బీఎస్ఎఫ్ జవాన్లు హ‌త‌మార్చారు. గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలోని భారత్–పాకిస్తాన్ బార్డర్ నుండి దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ పౌరుడిని, ఈ నెల మే 23వ...

పహల్గామ్ మృతుల‌కు సీఎం రేవంత్ నివాళి

కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్ర‌దాడిలో మృతి చెందిన వారికి సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతి కోసం బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రెండు నిమిషాల మౌనం పాటించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు...

రేవంత్ స‌ర్కార్‌పై ఆర్బీఐ విచార‌ణ చేయాలి

సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం హెచ్‌సీయూ భూములపై చేసిన కుంభకోణంపై ఆర్బీఐ విచారణ చేయాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. మోదీ రేవంత్ పై విచార‌ణ‌కు ఎందుకు ఆదేశించడం లేద‌ని ప్ర‌శ్నించారు. గురువారం ఉద‌యం కేటీఆర్ తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. హెచ్సీయూ భూముల్లో రేవంత్ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తున్నద‌ని...

పద్మ అవార్డులు పొందిన వ్యక్తులు వీరే..!

పద్మ అవార్డులు పొందిన వ్యక్తులు వీరే..! 1954 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా దేశంలో వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన వ్యక్తులకు పద్మ అవార్డులతో సత్కరిస్తున్న సంగతి తెలిసిందే. 2025 గణతంత్ర దినోత్సవ సందర్భంగా పద్మ అవార్డులు అందుకున్న వారి జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పద్మ అవార్డుల జాబితా ఇదే.. పద్మ విభూషణ్:దువ్వూరు నాగేశ్వర్...

మహా కుంభమేళాలో స్వచ్ఛమైన గాలి.. ఎలాగంటే?

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. అయినప్పటికీ స్వచ్ఛమైన గాలికి కొదవ ఉండటం లేదు. దీనికి జననీస్ టెక్నిక్ కారణం. రెండేళ్ల క్రితం నుంచి ప్రయాగ్‌రాజ్ పరిధిలో ‘మియవాకి’ అనే జపనీస్‌ సాంకేతికతతో చిట్టడివిని తయారుచేశారు. పది చోట్ల 18.50 ఎకరాల ఖాళీ భూమిలో 5 లక్షలకు పైగా 63 రకాల మొక్కలు...

ఇకపై స్వలింగ వివాహాలు చట్టబద్ధం

గత ఏడాది థాయ్‌లాండ్‌లో స్వలింగ వివాహ చట్టాన్ని రూపొందించారు. తాజాగా ఈ నెలలో ఆ చట్టం అమల్లోకి వచ్చింది. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన తర్వాత ఇప్పటివరకు 200 మందికి పైగా స్వలింగ జంటలు తమ వివాహాలను నమోదు చేసుకున్నారు. స్వలింగ వివాహాలను గుర్తించిన మొదటి ఆగ్నేయాసియా దేశంగా ఇది గుర్తింపు పొందింది. దీంతో...

Latest News

కొమ్మినేనికి సుప్రీం కోర్టులో ఊర‌ట‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో అరెస్ట్ అయిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీనివాస‌రావుకు సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. నేడు సుప్రీం...