Thursday, February 13, 2025

Uncategorized

పద్మ అవార్డులు పొందిన వ్యక్తులు వీరే..!

పద్మ అవార్డులు పొందిన వ్యక్తులు వీరే..! 1954 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా దేశంలో వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన వ్యక్తులకు పద్మ అవార్డులతో సత్కరిస్తున్న సంగతి తెలిసిందే. 2025 గణతంత్ర దినోత్సవ సందర్భంగా పద్మ అవార్డులు అందుకున్న వారి జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పద్మ అవార్డుల జాబితా ఇదే.. పద్మ విభూషణ్:దువ్వూరు నాగేశ్వర్...

మహా కుంభమేళాలో స్వచ్ఛమైన గాలి.. ఎలాగంటే?

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. అయినప్పటికీ స్వచ్ఛమైన గాలికి కొదవ ఉండటం లేదు. దీనికి జననీస్ టెక్నిక్ కారణం. రెండేళ్ల క్రితం నుంచి ప్రయాగ్‌రాజ్ పరిధిలో ‘మియవాకి’ అనే జపనీస్‌ సాంకేతికతతో చిట్టడివిని తయారుచేశారు. పది చోట్ల 18.50 ఎకరాల ఖాళీ భూమిలో 5 లక్షలకు పైగా 63 రకాల మొక్కలు...

ఇకపై స్వలింగ వివాహాలు చట్టబద్ధం

గత ఏడాది థాయ్‌లాండ్‌లో స్వలింగ వివాహ చట్టాన్ని రూపొందించారు. తాజాగా ఈ నెలలో ఆ చట్టం అమల్లోకి వచ్చింది. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన తర్వాత ఇప్పటివరకు 200 మందికి పైగా స్వలింగ జంటలు తమ వివాహాలను నమోదు చేసుకున్నారు. స్వలింగ వివాహాలను గుర్తించిన మొదటి ఆగ్నేయాసియా దేశంగా ఇది గుర్తింపు పొందింది. దీంతో...

పటాన్‌చెరు కాంగ్రెస్‌లో బయటపడ్డ విభేదాలు

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. పార్టీలోని పాత, కొత్త కాంగ్రెస్ వర్గాల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు రోడ్డున పడింది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పాత కాంగ్రెస్ క్యాడర్ ఆందోళన చేపట్టింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మహిపాల్ రెడ్డి తన అనుచర వర్గంతో కాంగ్రెస్...

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్

యూజర్ల కోసం ప్రముఖ మెసేజ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్‌ స్టేటస్‌ను నేరుగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలుగా పెట్టే సదుపాయం తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని మెటా తన బ్లాగ్‌ పోస్ట్‌లో పంచుకుంది. స్టేటస్‌ పెట్టే సమయంలో ఫేస్‌‌బుక్ స్టోరీ, ఇన్‌స్టాగ్రామ్...

SBI యూజర్లకు అలర్ట్

ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన యూజర్లను అలర్ట్ చేసింది. యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆండ్రాయిడ్‌ 11, అంతకంటే తక్కువ వెర్షన్‌ మొబైల్స్‌లో యోనో (YONO) సేవలను నిలిపివేయనుంది. ఈ మేరకు పాత వెర్షన్‌ వాడుతున్న స్టేట్‌ బ్యాంక్‌ కస్టమర్లకు మెసేజ్‌లు...

సైఫ్ అలీఖాన్‌పై కత్తులతో దాడి

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దుండగుడి దాడి తీవ్ర కలకలం రేపింది. ఈరోజు(గురువారం) తెల్లవారుజామున సైఫ్ ఇంట్లోకి చొరబడిన దొంగ.. ఆయనపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. దొంగను పట్టుకునేందుకు సైఫ్ యత్నించగా.. అతడు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో సైఫ్ కు ఆరు చోట్ల తీవ్రమైన గాయాలయ్యాయి....

చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు మంచు మనోజ్.. తీవ్ర అస్వస్థత

సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు మనోజ్ మధ్య వివాదాలు మరోసారి రచ్చకెక్కాయి. తమ అనుమతి లేకుండా విద్యాసంస్థల్లోని డైరీఫాంలోకి మనోజ్ చొరబడ్డాడని మోహన్ బాబు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈరోజు పోలీస్ స్టేషన్‌కు మంచు మనోజ్ వెళ్లారు. మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉన్న తన తాతయ్య, నాన్నమ్మ...

కొత్త ఏడాదిలో ఇస్రో సరికొత్త రికార్డ్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నూతన ఏడాది ప్రారంభంలోనే మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది ఇస్రో. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయినట్లు ఇస్రో ఈరోజు (గురువారం) ఎక్స్‌ వేదికగా...

బీజేపీ మాస్టర్ ప్లాన్ ఇదే!

బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ నేపథ్యం లేని మహిళలను ఇన్‌ఛార్జ్‌లుగా తీసుకోవాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. పార్టీలో ఉన్న నేతల కుటుంబాల్లోని మహిళలకు పదవులు ఇస్తే చివరకు ఒకే కుటుంబానికి అధికారం దక్కడం ఖాయమని ఆ పార్టీ భావిస్తోంది. ఇక పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలులోకి రానున్న నేపథ్యంలో ఈ...

Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...