టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా టాప్ హీరోయిన్ గా సమంత మంచి పేరు తెచ్చుకుంది. తన నటన, సోషల్ సర్వీస్ తో తనకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది. ఇక వ్యక్తిగత జీవితంతో సైతం తాను తరచూ వార్తల్లో నిలుస్తున్నది. నాగచైతన్య తి వివాహం, విడాకులు సమంతా జీవితంలో చాలా పెద్ద పరిణామాలు. వీరి...
టాలీవుడ్ లో సూపర్ హిట్లతో దూసుకుపోతున్న హీరోయిన్ సాయి పల్లవి. ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈమెకు ఆల్రెడీ లేడీ పవర్ స్టార్ అనే బిరుదు కూడా ఇచ్చేశారు. సామాన్య ప్రేక్షకుల నుంచి స్టార్ హీరో, హీరోయిన్ల దాకా అందరూ సాయిపల్లవి అభిమానులే. ఆమె గురించి ఎప్పుడూ ఎవరో ఒకరు...
ఇంటర్ ఫెయిలైన మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో చోటుచేసుకుంది. విశాఖ జిల్లా రెడ్డి కంచరపాలెంకు చెందిన నిహారిక(17) నగరంలోని ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీ పూర్తి చేసింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఓ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యింది. దీంతో మనస్తాపం చెందిన నిహారిక సోమవారం ఇంట్లో ఎవరూ...
అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో చనిపోయిన ఎనిమిది మంది మృతదేహాలను అధికారులు కుటుంబసభ్యులకు అప్పగించారు. గాయపడిన 8 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. మిగిలివారిలో నర్సీపట్నం ఆసుపత్రిలో ఇద్దరికి, విశాఖ కేజీహెచ్లో నలుగురికి...
నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆయనకు నివాళి అర్పించారు. పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు.‘రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా...
తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణికి కాంగ్రెస్ ప్రభుత్వం ముగింపు పలికింది. ధరణి స్థానంలో నేటి నుంచి భూ భారతిని అందుబాటులోకి రానున్నది. భూ భారతి చట్టం, పోర్టల్ ను ఈ రోజు నుంచి అధికారికంగా అమల్లోకి తీసుకురానున్నారు. సీఎం చేతుల మీదుగా లాంచింగ్ అయ్యే ఈ పోర్టల్ ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని...
తెలంగాణ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించేందుకు రుణాల కోసం ఏర్పాటు చేసిన రాజీవ్ యువ వికాసం గడువు నేటితో ముగియనుంది. గతంలో మార్చి 27 వరకు గడువు ఉండగా ఏప్రిల్ 14కు పొడిగించారు. కాగా నేటితో గడువు ముగియనుండటంతో దరఖాస్తు దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల నుంచి సర్వర్ బిజీ అంటూ...
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా టీటీడీ దేవస్థానానికి భారీ విరాళాన్ని సమర్పించుకున్నారు. ఇటీవల వారి కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుమారుడు ప్రమాదం నుంచి బయటపడటంతో పవన్, ఆయన భార్య అన్నా లెజినోవా సింగపూర్ నుంచి భారత్కు...
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సోమవారం నుంచి అమలు కానుంది. దాదాపు 30 ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా దీన్ని అమల్లోకి తీసుకొస్తూ ఉత్తర్వులు, నిబంధనలు జారీ కానున్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ఖాన్కు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. ఆయన కారును బాంబుతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి ముంబై వర్లీలోని రవాణా శాఖ కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పాడు. గతంలో సైతం ఇలాగే సల్మాన్ ను చంపేస్తామంటూ పోలీసులకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. సల్మాన్ ఖాన్ ను చంపేందుకు కొన్ని...
బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...