Friday, May 1, 2026

News

పవన్ కళ్యాణ్ పై అంబటి సెటైర్లు!

తాను హోం మినిస్టర్ అయితే రాష్ట్రంలో పరిస్థితులు వేరుగా ఉండేవని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘హోం మినిస్ట్రీ తీసుకొని ప్రతాపం చూపండి. స్వామి ఆదిత్యనాథ్ అవుతారు? కిల్ బిల్ పాండే అవుతారో? కాలమే నిర్ణయిస్తుంది’ అని అన్నారు.

పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగలపూడి

ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రంలో హోంశాఖ సరిగ్గా పనిచేయడం లేదని, మంత్రి వంగలపూడి అనిత పని తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. దీంతో జనసేన, టీడీపీ మధ్య వార్ మొదలైంది. సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ ఏం అన్నారు?...

మంత్రి సుభాశ్ కు చంద్రబాబు వార్నింగ్!

ఏపీ సీఎం చంద్రబాబు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ పై మండిపడ్డట్లు తెలుస్తోంది. మంత్రి పనితీరు, సభ్య నమోదు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయనకు ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యేవి, మంత్రివి. రాజకీయాలపై అంత సీరియస్...

త్వరలో రేవంత్ రెడ్డి పాదయాత్ర!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూసీ వెంట పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 8 నుంచి ఈ పాదయాత్ర మొదలు కానుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాక పనులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. యాదాద్రి జిల్లాలోని ప్రముఖ శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. మొదటి రోజు వలిగొండ మండలంలో మూసీ వెంట పాదయాత్ర చేయనున్నారు....

కేదార్ నాథ్ ఆలయం క్లోజ్!

చలికాలం మొదలుకావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ ఆలయాన్ని అధికారులు మూసివేశారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ఆలయ తలుపులకు తాళం వేశారు. ఈ క్రతువును చూసేందుకు 20వేల మంది భక్తులు తరలివచ్చారు. మళ్లీ ఆరు నెలల తర్వాత ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. దట్టమైన మంచు కారణంగా ఆలయం తలుపులు మూసి వేయడం...

జార్ఖండ్ లో ఉచిత హామీల వర్షం!

జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ ఉచిత హామీల వర్షం కురిపించింది. రూ.500లకే సిలిండర్ వీటికి అదనంగా ఏడాదికి రెండు ఉచిత సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పింది. డిగ్రీ, పీజీ స్టూడెంట్లకు రూ.2వేల స్టైఫండ్, గర్భిణులకు రూ.21వేల ఆర్థిక సాయం ఇస్తామని పేర్కొంది. గోగూ దీదీ స్కీమ్ కింద మహిళలకు ప్రతి నెలా రూ.2100 సాయం అందిస్తామని...

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. వీరికి రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే ప్రతి నెలా ఒకటో తారీఖునే సమాన వేతనాలు అందనున్నాయి. ఇందుకు సంబంధించిన తుది నివేదిక ఆర్థిక శాఖకు చేరింది. దీనికి ఆమోదం లభిస్తే వచ్చే నెల నుంచి రెగ్యులర్ ఉద్యోగుల్లాగే...

రేపు హైదరాబాద్ కు రాహుల్ గాంధీ!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు హైదరాబాద్ కు రానున్నారు. బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్ లో కులగణనపై జరిగే సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి గాంధీ ఐడియాలజీ సెంటర్ కు వెళ్తారు. పార్టీ నేతలు, విద్యావేత్తలతో సమావేశమై కులగణనపై సలహాలు,...

టెట్ ఫలితాలు విడుదల

ఏపీలో గత నెల నిర్వహించిన టెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. https://cse.ap.gov.in/ వెబ్ సైట్ లో ఫలితాలను చూడవచ్చు. ఈ పరీక్షలకు 3.68 లక్షల మంది హాజరయ్యారు. ఇందులో 1.87 లక్షల మంది అర్హత సాధించారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. త్వరలోనే 16,347...

మహిళలపై టీడీపీ కార్యకర్తల దాడి

వైసీపీ హయాంలో ఇల్లు నిర్మించుకున్న మహిళలపై టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. వృద్ధురాళ్లు అనే దయ లేకుండా విచక్షణ రహితంగా దాడి చేశారు. ఇప్పుడున్నది తమ ప్రభుత్వమంటూ దారుణానికి పాల్పడ్డారు. ఇనుప రాడ్లతో కొట్టారు. ఈ ఘటన అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం భోగినేపల్లిలో జరిగింది. ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు...

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...