Saturday, March 15, 2025

కేదార్ నాథ్ ఆలయం క్లోజ్!

Must Read

చలికాలం మొదలుకావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ ఆలయాన్ని అధికారులు మూసివేశారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ఆలయ తలుపులకు తాళం వేశారు. ఈ క్రతువును చూసేందుకు 20వేల మంది భక్తులు తరలివచ్చారు. మళ్లీ ఆరు నెలల తర్వాత ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. దట్టమైన మంచు కారణంగా ఆలయం తలుపులు మూసి వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సమయంలో ఓంకారేశ్వర్ ఆలయంలో కేదారనాథున్ని దర్శించుకోవచ్చు.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -