Thursday, November 13, 2025

కేదార్ నాథ్ ఆలయం క్లోజ్!

Must Read

చలికాలం మొదలుకావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ ఆలయాన్ని అధికారులు మూసివేశారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ఆలయ తలుపులకు తాళం వేశారు. ఈ క్రతువును చూసేందుకు 20వేల మంది భక్తులు తరలివచ్చారు. మళ్లీ ఆరు నెలల తర్వాత ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. దట్టమైన మంచు కారణంగా ఆలయం తలుపులు మూసి వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సమయంలో ఓంకారేశ్వర్ ఆలయంలో కేదారనాథున్ని దర్శించుకోవచ్చు.

- Advertisement -
- Advertisement -
Latest News

ఢిల్లీ కారు బాంబు దాడిపై పాక్ మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు

భారత్‌లో ఉగ్రదాడుల మూలాలు పాకిస్తాన్‌లోనే ఉంటాయన్న నిజాన్ని పాక్ ఎప్పటికీ అంగీకరించదు. ఢిల్లీ కారు బాంబు పేలుడును కూడా తక్కువ చేసేందుకు పాక్ రక్షణ మంత్రి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -