Saturday, January 17, 2026

మంత్రి సుభాశ్ కు చంద్రబాబు వార్నింగ్!

Must Read

ఏపీ సీఎం చంద్రబాబు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ పై మండిపడ్డట్లు తెలుస్తోంది. మంత్రి పనితీరు, సభ్య నమోదు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయనకు ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యేవి, మంత్రివి. రాజకీయాలపై అంత సీరియస్ నెస్ రాలేదు. నీ నియోజకవర్గంలో 29 శాతమే సభ్యత్వ నమోదు జరిగింది. పార్టీ నిన్ను చాలా గౌరవించింది. పార్టీకి ఉపయోగపడనప్పుడు రాజకీయాలు ఎందుకు? పనిచేయనప్పుడు మేం కూడా ప్రత్యామ్నాయం చూసుకుంటాం’ అన్నట్లు ఆడియోలో ఉంది. కాగా, ఈ ఆడియోను సుభాశ్ వ్యతిరేక వర్గీయులు విడుదల చేసినట్లు సమాచారం.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -