Friday, June 20, 2025

త్వరలో రేవంత్ రెడ్డి పాదయాత్ర!

Must Read

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూసీ వెంట పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 8 నుంచి ఈ పాదయాత్ర మొదలు కానుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాక పనులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. యాదాద్రి జిల్లాలోని ప్రముఖ శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. మొదటి రోజు వలిగొండ మండలంలో మూసీ వెంట పాదయాత్ర చేయనున్నారు. మూసీ పరివాహక ప్రాంతం సుందరీకరణ, స్థానికుల సమస్యలపై దృష్టి సారించనున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కేబినెట్ ఆమోదంతోనే కాళేశ్వ‌రం – ఎంపీ ఈట‌ల‌

కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటాన‌ని బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ స‌వాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్‌లో ఆమోదం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -