ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు విచక్షణ కోల్పోయి దాష్టీకాలకు పాల్పడుతున్నారు. నాగర్ కర్నాల్ జిల్లాలో ఓ ఎస్సై తన ముందు తల దువ్వుకున్న యువకులకు శిరోముండనం చేయించాడు. వివరాల్లోకి వెళితే... నాగర్ కర్నూల్ జిల్లా లింగాలలోని ఓ పెట్రోల్ బంక్ లో ముగ్గురు యువకులు.. బంక్ సిబ్బందితో గొడవపడ్డారు. దీంతో ఎస్సై జగన్ రంగప్రవేశం...
సిటీలో పబ్బులు వ్యభిచార, అశ్లీల నృత్యాలకు అడ్డాగా మారాయి. బంజారాహిల్స్ లోని ఓ క్లబ్ లో అశ్లీల నృత్యాల వ్యవహారం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ లోని ఓ పబ్బు యాజమాన్యం ఉద్యోగాల పేరుతో యువతులకు ఎర వేస్తోంది. పబ్బులో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, వారితో నృత్యాలు చేయిస్తోంది. అర్ధరాత్రి సమయంలో న్యూడ్ డాన్సులు...
ఇటీవల మహిళలతో న్యూడ్ కాల్స్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. కానీ, విచిత్రంగా ఓ మహిళ ఎమ్మెల్యేకు బలవంతంగా న్యూడ్ కాల్ చేయడం కలకలం రేపింది. హనీ ట్రాప్ లోకి దింపాలని భావించిందో లేక వీడియో రికార్డ్ చేసి డబ్బులు డిమాండ్ చేసిందో తెలియదు కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది....
– వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్
ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ విరుచుపడ్డారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పండగ పూట అందరూ బిజీగా ఉంటే 108 రీచ్ లకు రెండు రోజులు టైం ఇచ్చి టెండర్ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. చంద్రబాబుది దోచుకో.. పంచుకో.....
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. రూ.5కోట్లు ఇవ్వాలని లేదంటే చంపేస్తామని ఓ అజ్ఞాత వ్యక్తి వాట్సాప్ లో ముంబయి ట్రాఫిక్ పోలీసులకు సందేశం పంపాడు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. ‘‘ఇది సీరియస్ వార్నింగ్. తేలిగ్గా తీసుకోవద్దు. సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలన్నా.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్...
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్రలో నవంబర్ 20న, జార్ఖండ్ లో నవంబర్ 13న, నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో ఒకేసారి, జార్ఖండ్ లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. రెండు రాష్ట్రాల్లో నవంబర్ 23న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈమేరకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది.
ఏపీలో రాజకీయం లిక్కర్ చుట్టూ తిరుగుతోంది. అధికార పార్టీ నేతలు బెదిరింపులు, భేరసారాలతో మద్యం షాపులు దక్కించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీలో మొత్తం 3396 మద్యం దుకాణాలకు ఇటీవల దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో అధికార పార్టీ నేతలే ఎక్కువ దరఖాస్తులు వేశారు. మంత్రి నారాయణ 100 దరఖాస్తులు వేయిస్తే మూడు వరించాయి. అనంతపురం జిల్లా...
వికారాబాద్ అడవుల్లోని దామగుండం క్షేత్రంలో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు నేడు శంకుస్థాపన జరగనుంది. ముఖ్య అతిథిలుగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యులు హాజరుకానున్నారు. రాడార్ స్టేషన్ కోసం 2900 ఎకరాల అటవీ భూమిని కేటాయించారు. అయితే, ఈ రాడార్ స్టేషన్...
సింగరేణి కంపెనీకి వచ్చిన లాభాల్లో కార్మికులకు బోనస్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి లాభాల్లో 33 శాతం కార్మికులకు బోనస్ గా ప్రకటించింది. కంపెనీకి మొత్తం రూ.2412 కోట్ల లాభం రాగా ఇందులో రూ.796 కోట్లు కార్మికులకు బోనస్ ఇచ్చింది. సోమవారం ఇందుకు సంబంధించిన చెక్కులను మంత్రులు పొంగులేటి...
కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ, ఇటీవల నాగార్జున కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేసింది. నాగచైతన్య విడాకులపై అసభ్యకరంగా మాట్లాడింది. అయితే దీనిపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే, మంగళవారం నాగార్జున వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోర్టు...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...