Saturday, April 18, 2026

సింగరేణి కార్మికులకు దసరా బొనాంజా!

Must Read

సింగరేణి కంపెనీకి వచ్చిన లాభాల్లో కార్మికులకు బోనస్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి లాభాల్లో 33 శాతం కార్మికులకు బోనస్ గా ప్రకటించింది. కంపెనీకి మొత్తం రూ.2412 కోట్ల లాభం రాగా ఇందులో రూ.796 కోట్లు కార్మికులకు బోనస్ ఇచ్చింది. సోమవారం ఇందుకు సంబంధించిన చెక్కులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు పంపిణీ చేశారు. ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షల బోనస్ లభించింది. ఇక ఔట్ సోర్సింగ్ కార్మికులకు రూ.5వేల చొప్పున అందజేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -