Tuesday, July 15, 2025

సింగరేణి కార్మికులకు దసరా బొనాంజా!

Must Read

సింగరేణి కంపెనీకి వచ్చిన లాభాల్లో కార్మికులకు బోనస్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి లాభాల్లో 33 శాతం కార్మికులకు బోనస్ గా ప్రకటించింది. కంపెనీకి మొత్తం రూ.2412 కోట్ల లాభం రాగా ఇందులో రూ.796 కోట్లు కార్మికులకు బోనస్ ఇచ్చింది. సోమవారం ఇందుకు సంబంధించిన చెక్కులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు పంపిణీ చేశారు. ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షల బోనస్ లభించింది. ఇక ఔట్ సోర్సింగ్ కార్మికులకు రూ.5వేల చొప్పున అందజేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాళేశ్వరంపై కాంగ్రెస్ నేత‌ల‌వ‌న్నీ అబ‌ద్ధాలే – ఎమ్మెల్సీ కవిత

కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విమర్శలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నాయకుల ఆరోపణల‌న్నీ అబద్దాలని ఆమె అన్నారు. “మేడిగడ్డ కూలిపోయింది, కొట్టుకుపోయిందనే...
- Advertisement -

More Articles Like This

- Advertisement -