Friday, February 13, 2026

Today Bharat

భార‌త్-పాక్ యుద్ధం ఆపింది నేనే – ట్రంప్‌

ఇటీవ‌ల భార‌త్‌-పాక్ మ‌ధ్య స‌రిహ‌ద్దుల్లో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ మ‌ళ్లీ స్పందించారు. గ‌తంలో రెండు దేశాలు స‌మ‌న్వ‌యం క‌లిగి ఉండాల‌ని సూచించిన ఆయ‌న ఈసారి ఏకంగా యుద్ధం తానే ఆపిన‌ట్లు చెప్పుకున్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపాన‌ని, దాడులు చేసుకుంటూ, అణ్వాయుధాలను ఉపయోగించే దేశాలతో వ్యాపారం చేయనని స్పష్టం చేశానని...

గ‌డ్క‌రీకి జ‌గ‌న్ బ‌ర్త్ డే విషెస్

కేంద్ర మంత్రి నితిని గ‌డ్క‌రీకి ఏపీ మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు దేశానికి సేవ చేసేందుకు మీకు మంచి ఆరోగ్యం, నిరంతర శక్తిని ఆ దేవుడు ప్ర‌సాదించాల‌ని...

థియేట‌ర్ల బంద్ ఆరోప‌ణ‌ల‌తో జ‌న‌సేన నేత స‌స్పెన్ష‌న్‌

థియేట‌ర్ల బంద్‌కు పిలుపు ప్ర‌తిపాద‌న చేశారంటూ ఆరోప‌ణ‌లు వ‌స్తున్న జ‌న‌సేన నేత అత్తి సత్యనారాయణను పార్టీ స‌స్పెండ్ చేసింది. స‌త్య‌నారాయ‌ణ‌ పార్టీ సభ్యత్వంతో పాటు రాజమండ్రి నగర నియోజకవర్గ ఇంఛార్జ్‌ బాధ్యతల నుంచి త‌ప్పించారు. కాగా తాజాగా థియేటర్ల బంద్ ప్రకటన వెనక జనసేన నాయకుడు ఉన్నా కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిప్యూటీ...

విదేశీ ప‌ర్య‌ట‌న త‌ర్వాత విచార‌ణ‌కు వ‌స్తా – కేటీఆర్‌

ఏసీబీ పంపించిన నోటీసులకు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ స్పందించారు. ఫార్ములా ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా ఈ నోటీసుల‌పై స్పందించారు. ఏసీబీ నోటీసులు...

క‌న్న‌ప్ప మూవీ టీంకు షాక్‌!

మంచు ఫ్యామిలీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం క‌న్న‌ప్ప‌. మంచు విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమాలో ప్ర‌భాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మోహ‌న్‌లాల్ స‌హా టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ నుంచి ప్ర‌ముఖ న‌టీన‌టులు న‌టిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. కాగా , ఏదో ఒక వివాదాస్ప‌ద విష‌యాల‌తో ఈ సినిమా...

వ‌ల్ల‌భ‌నేని వంశీకి అస్వ‌స్థ‌త‌

కిడ్నాప్‌, బెదిరింపుల కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని జైలులో అస్వ‌స్థ‌కు గుర‌య్యారు. ఆయ‌న ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న‌ నేపథ్యంలో నేడు ఉదయం గుంటూరు ప్రభుత్వ ఆసుప్రతికి తీసుకెళ్లారు. ఆసుపత్రి వైద్యులు వంశీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వంశీ భార్య‌ పంజశ్రీకి ఆస్ప‌త్రికి చేరుకున్నారు. కాగా, ఆమెను...

కరోనాతో ఇద్దరు మృతి

క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి ప్ర‌జ‌ల‌పై పంజా విసురుతోంది. దేశంలో ఇటీవ‌ల క‌రోనా కేసులు పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో క‌రోనాతో రెండు మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. మహారాష్ట్ర థానేలో 21 ఏళ్ల యువకుడు, బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందారు. దేశంలో పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా...

భార‌త్‌లోకి చొర‌బ‌డ్డ పాక్ వ్య‌క్తి హ‌తం

భార‌త్‌-పాకిస్థాన్ మ‌ధ్య నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో స‌రిహ‌ద్దుల్లో సైన్యం అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ క్ర‌మంలో అక్రమంగా దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఓ పాకిస్తాన్ వ్యక్తిని భారత బీఎస్ఎఫ్ జవాన్లు హ‌త‌మార్చారు. గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలోని భారత్–పాకిస్తాన్ బార్డర్ నుండి దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ పౌరుడిని, ఈ నెల మే 23వ...

రాష్ట్రంలో అప్ర‌క‌టిత‌ ఎమ‌ర్జెన్సీ

రాష్ట్రంలో అప్ర‌క‌టిత ఎమ‌ర్జెన్సీ న‌డుస్తోంద‌ని వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, తంగెడ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఎల్లయ్య కుమారుడు హరికృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి చిత్ర హింస‌లు పెట్టార‌ని విమ‌ర్శించారు. ఈ మేర‌కే ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. దాచేపల్లి పోలీసులు...

థియేట‌ర్ల బంద్ క్యాన్సిల్‌

త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం జూన్ 1 నుంచి థియేట‌ర్లు బంద్ చేస్తామ‌న్న ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంది. ఫిల్మ్ ఛాంబ‌ర్ యథావిథిగా కొనసాగనున్నట్లు ప్ర‌క‌టించింది. థియేటర్లకు కూడా పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేసిన నేపథ్యంలో శనివారం ఫిల్మ్‌ ఛాంబర్‌లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో నిర్మాతలు సమావేశం ఏర్పాటు చేశారు....

About Me

1265 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -spot_img