టాలీవుడ్ ప్రముఖ సింగర్ మంగ్లీ పుట్టిన రోజు వేడుకల్లో విదేశీ మద్యం, గంజాయి వినియోగించడం కలకలం రేపుతోంది. చేవెళ్లలోని ఓ రిసార్టులో తన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం రాత్రి మంగ్లీ కొందరు సినీ, రాజకీయ సన్నిహితులకు పార్టీ ఇచ్చింది. ఈ రిసార్టుపై పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో లభించిన విదేశీ మద్యాన్ని...
కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ నేడు మాజీ సీఎం కేసీఆర్ను విచారించనుంది. ఈ మేరకు కేసీఆర్ బీఆర్కే భవన్కు చేరుకున్నారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రధాన నాయకులతో పాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో బీఆర్కే భవన్కు తరలివచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్...
తనపై తన కూతురు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఈ మేరకు ఆయన ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు.ఈ లేఖలో తన కూతురు క్రాంతి చేసిన ట్వీట్పై ఆయన స్పందించారు. తన చిన్న కొడుకు గిరి రాజకీయ ఎదుగుదలను చూసి అసూయతో రగిలిపోతున్నారని మండిపడ్డారు. తన...
ప్రతి 12 ఏళ్లకు జరిగే గోదావరి పుష్కరాలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహించేందుకు నిర్ణయించినట్లు ప్రకటించింది. ఈసారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2015లో పుష్కరాల ప్రారంభం వేళ చోటు...
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతానికి యువత బలవుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు దీనిపై అవగాహన కల్పిస్తున్నా ఈ చావులు ఆగడం లేదు. తాజాగా మరో యువకుడు ఆన్లైన్ బెట్టింగ్కు బలయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా దేశాయిపల్లి గ్రామానికి చెందిన తుమ్మల వంశీ (20) ఇంటర్మీడియట్ పూర్తి చేసి కారు మెకానిక్గా పని చేస్తున్నాడు. మూడేళ్లుగా బెట్టింగ్కు...
ఏపీలో బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయనగరం పట్టణానికి చెందిన బాలిక భీమిలిలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ పదో తరగతి వరకు చదువుకుంది. ఈ క్రమంలో బాలికకు హేమలత అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె...
తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం బస్పాస్ ధరలను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. 20 శాతం ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ పాస్ ధరలను కూడా పెంచారు. ఆర్డినరీ పాస్ ధరను రూ.1,150 నుండి రూ.1,400 కు, మెట్రో ఎక్స్ ప్రెస్ పాస్ ధరను రూ.1300 నుండి రూ.1600 కు, మెట్రో...
టాలీవుడ్ జేజమ్మ అనుష్క 40 యాక్సిడెంట్లకు కారణమైంది. ఈ మాట చెప్పింది ఎవరో కాదు.. ఏకండా ఆమె సినిమా డైరెక్ట్ చేసిన క్రిష్. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు విషయం ఏంటంటే… అల్లు అర్జున్, అనుష్క ప్రధాన పాత్రలో నటించిన 'వేదం' సినిమా విడుదలై ఇటీవల 15 ఏళ్లు...
తెలంగాణలో పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది. దీని కోసం తేదీ కూడా నిర్ణయించినట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జూన్ చివరికల్లా ఎన్నికల ప్రకటన కూడా జారీ కానున్నట్లు తెలుస్తోంది. గురువారం మంత్రి వర్గ భేటీలో ఉద్యోగుల డిమాండ్లు, మెట్రో విస్తరణ, రహదారుల అభివృద్ధి సహా మొత్తం 56 కీలక...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...