Wednesday, July 9, 2025

Today Bharat

నాగార్జునపై కక్షసాధింపు.. కూల్చేసిన నెల రోజులకు కేసట!

ఇటీవల కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేగింది. పార్టీలకు అతీతంగా ఆమెపై విమర్శలు గుప్పించారు. సినీ ఇండస్ట్రీ మొత్తం మంత్రికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. హీరో నాగార్జున, మాజీ మంత్రి కేటీఆర్ విషయంలో మహిళలను లాగి అసత్య ఆరోపణలు చేశారు కొండా సురేఖ. ఇది కాంగ్రెస్...

రాజేంద్ర ప్రసాద్ కూతురు మృతి.. ఇష్టం లేకపోయినా తీవ్ర విషాదమే…!

సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ పరిచయం లేని వ్యక్తి. మూడు తరాల ప్రజలకు గుర్తుండే వ్యక్తి. ఇప్పుడు అతని ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఒక్కగానొక్క కూతురు చనిపోయింది. శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించింది. పేరు గాయత్రి. వయస్సు 38. తండ్రి బతికి ఉండగా కూతురు మరణం చూడడం ఎవరికైనా బాధాకరమే. అయితే, గాయత్రిది ప్రేమ...

కొండా సురేఖపై ఇండస్ట్రీ ఫైర్! అసలు ఏం జరిగిందంటే?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొండా సురేఖ వివాదం హాట్ టాపిక్ గా నడుస్తోంది. మంత్రి స్థాయిలో ఉండి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై.. సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు భగ్గుమంటున్నారు. ఒక మహిళగా ఉండి, వేరొక మహిళపై తప్పుడు ఆరోపణలు చేసిన సురేఖ.. బహిరంగ క్షమాపణలు చెప్పాలని...

ఏపీలో మద్యం దుకాణాలకు భారీగా అప్లికేషన్లు

ఏపీలో నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. అయితే, కేవలం మూడు రోజుల్లోనే ప్రభుత్వానికి మూడు వేల దరఖాస్తులు వచ్చాయి. మొదటి రోజు 200 అప్లికేషన్లు రాగా, ఆ తర్వాత రెండు రోజుల్లో 2800 అప్లికేషన్లు వచ్చాయి. అక్టోబర్ 09వ తేదీ దరఖాస్తు...

రేవంత్ రెడ్డికి కేవీపీ లేఖ!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామ్ చంద్రారావు లేఖ రాశారు. మూసీ ప్రక్షాళనను పూర్తిగా స్వాగతిస్తున్నానని తెలిపారు. బీఆర్ఎస్,బీజేపీ నాయకులు, వారి పెంపుడు మీడియా పేదలకు అన్యాయం పేరుతో మాట్లాడేవి,చేస్తున్నవి.. అన్నీ వారి స్వప్రయోజనాలను కాపాడుకోవడం కోసమేనని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని అజీజ్ నగర్ లో...

తిరుమల లడ్డూ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై శుక్రవారం వాదనలు విన్న ధర్మాసనం.. స్వతంత్ర విచారణకు ఆదేశించింది. కల్తీ లడ్డూపై నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ఐదుగురితో సిట్ ఏర్పాటు చేయాలని.. ఇందులో సీబీఐ నుంచి ఇద్దరు, సిట్(రాష్ట్రం) నుంచి ఇద్దరు, నేషనల్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒక్కరు ఉండాలని...

హైడ్రా భయం.. మరో వ్యక్తి మృతి

హైడ్రా కూల్చివేతల భయంతో హైదరాబాద్ లో మరో వ్యక్తి చనిపోయాడు. అంబర్‌పేటలోని తులసీరాం నగర్ కు చెందిన గంధశ్రీ కుమార్(55) ఇంటికి కొద్దిరోజుల కింద హైడ్రా అధికారులు మార్కింగ్ చేసి వెళ్లారు. అప్పటి నుంచి అతడికి ఇళ్లు కూలుతుందని భయం పట్టుకుంది. దీంతో బుధవారం ఉదయం గుండెపోటు వచ్చి మరణించాడు. కుమార్ భార్య కూడా...

భాగ్యనగరంలో డీజేలపై నిషేధం

హైదరాబాద్ నగరంలో డీజేలపై నిషేధం విధిస్తూ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. రెండేండ్లుగా డీజేలతో పెద్ద ఎత్తున్న రూల్స్ బ్రేక్ చేశారని, ఈసారి మరింత శృతిమించి వ్యవహరించారని సీవీ ఆనంద్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డీజేలపై నిషేధం విధించామన్నారు....

హరీశ్​ రావు ఫామ్ హౌజ్ కూలగొడ్తా!

– మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరోసారి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు రబ్బర్ చెప్పుల నుంచి డెయిరీ ఫామ్ పెట్టే స్థాయికి ఎలా వచ్చాడో అందరికీ తెలుసన్నారు. త్వరలోనే హరీశ్ రావు ఎఫ్...

వరద సాయంపై చంద్రబాబు రివ్యూ

ఏపీలో వరద బాధితులకు అందాల్సిన పరిహారంపై సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రూ.602 కోట్ల పరిహారం పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.588.59 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు 97 శాతం పంపిణీ పూర్తి చేశామన్నారు. బ్యాంక్ అకౌంట్ల లోపాలు, సాంకేతిక సమస్యల కారణంగా...

About Me

784 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

కేర‌ళ‌లో నిఫా వైర‌స్‌తో ఇద్ద‌రి మృతి

కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేపుతోంది. నిఫా వైరస్ కారణంగా రాష్ట్రంలో ఇద్దరు మృతి చెంద‌డం ఆందోళ‌న‌కు క‌లిగిస్తోంది. నిఫా వైరస్ సోకి రాష్ట్రంలో...
- Advertisement -spot_img