భారత రైల్వే సంస్థ ప్రయాణికులకు షాకివ్వనుంది. రైల్వే టికెట్ ధరలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి పెంచిన ధరలు అమలులోకి వచ్చే అవకాశాలున్నాయి. 2013, 2020లలో పెంచిన ధరలతో పోలిస్తే ఈ పెంపు నామమాత్రమేనని అధికారులు పేర్కొంటున్నారు. మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్-ఏసీ తరగతులపై కిలోమీటరుకు ఒక పైసా, ఏసీ...
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి తిరిగేందుకే సరిపోతుందని, ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి పల్లెలపై పట్టింపు ఎక్కడ ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. గ్రామాల్లో చెత్త సేకరించే ట్రాక్టర్ డ్రైవర్లకు జీతాలు చెల్లించకపోవడంపై హరీష్ రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తెస్తానన్న మార్పు ఇదేనా అని ప్రశ్నించారు. ట్రాక్టర్ లో...
ఏపీ సీఎం వైయస్ జగన్ రాజకీయాలను దిగజార్చారని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్ విమర్శించారు.నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. తన పర్యటనకు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారని ప్రశ్నించారు. గతంలో మీరు కాని,...
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఏప్రిల్ 26వ తేదీన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో '500 ఏళ్ల కింద ట్రైబల్స్ కొట్టుకున్నట్టు పాకిస్తాన్ వాళ్లు బుద్ధి లేకుండా చేసే పనులు ఇవి' అంటూ విజయ్ వ్యాఖ్యాలు చేశారు. హీరో విజయ్ దేవరకొండపై...
బీజేపీ ఎంపీ రఘునందన్ రావును చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించడం కలకలం రేపింది.ఈ రోజు సాయంత్రంలోగా రఘునందన్ రావును చంపుతామని ఆగంతకులు ఆయనకు ఫోన్ చేశారు. ఈ బెదిరింపు కాల్ గురించి డీజీపీకి, మెదక్ ఎస్పీకి రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. కాగా ఈ బెదిరింపులు పీపుల్స్వార్ మావోయిస్టు పేరుతో వచ్చినట్లు సమాచారం....
తమిళనాడులో సినీ, రాజకీయ ప్రముఖులు డ్రగ్స్ రాకెట్లో పట్టుబడుతున్నారు. తాజాగా డ్రగ్స్ కేసులో నటుడు శ్రీకాంత్ను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ వ్యాపారితో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై విచారణకు రావాలని పోలీసులు శ్రీకాంత్కు సమన్లు జారీ చేశారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాంత్ బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. కాగా, శ్రీకాంత్ మాజీ...
కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్లో ఆమోదం పొందలేదన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఈటల రాజేందర్ స్పందించారు. కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టిన సంఘటన దేశంలో ఎక్కడైనా ఉందా...
గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం బాధ్యతగా రాజకీయ, న్యాయ పోరాటం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గోదావరి నుంచి రాయలసీమకు నీటిని తరలించాలని ఆంధ్రప్రదేశ్ అక్రమంగా చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రధానమంత్రితో సహా అందరినీ కలుస్తామన్నారు. నీటి వాటాపై తెలంగాణ హక్కులు, ప్రయోజనాల కోసం ఎంతవరకైనా...
చిత్తూరు జిల్లాలోని సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అప్పు తీర్చలేదన్న కారణంతో ఓ మహిళను టీడీపీ కార్యకర్త తాళ్లతో చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఈ దారుణం జరిగింది. నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష, ఆమెభర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...