నగ్న ప్రదర్శన చేయమంటారని భయపడ్డా.. అమ్మ బాగా కొట్టింది: పూనమ్ పాండే
బాలీవుడ్ హీరోయిన్లలో పూనమ్ పాండే గురించి తెలిసిందే. నటిగా అంత పేరు లేకపోయినా వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుందీ సిజ్లింగ్ బ్యూటీ. ఫొటో షూట్స్లో దిగిన హాట్ ఫొటోల్లో తన అందచందాలను చూపిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది. ఆమె...
స్టార్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. మాధురి దీక్షిత్ తల్లి కన్నుమూత
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, అందాల తార మాధురి దీక్షిత్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి స్నేహలతా దీక్షిత్ (91) మృతి చెందారు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న స్నేహలత.. ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసినట్లు బీటౌన్ వర్గాల సమాచారం. ఆమె...
ముగ్గురు స్టార్ల మధ్య తీవ్రపోటీ.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఎవరంటే!
గాయంతో కొన్నాళ్లు భారత జట్టుకు దూరమైన స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పునరాగమనంలో దుమ్మురేపుతున్నాడు. ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్లో తన సత్తా ఏంటో చూపించాడు. బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ చెలరేగి టీమిండియాకు తాను ఎంత కీలకమో నిరూపించాడు. అయితే...
జూన్లో జగన్ వైజాగ్ షిప్ట్!మంత్రులకు సమాచారం ఇచ్చిన ముఖ్యమంత్రి
రాజధాని తరలింపులో వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జూన్లో వైజాగ్ షిఫ్ట్ అవుతున్నట్లు మంత్రులకు సీఎం సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఆర్థికాభివృద్ధిలో...
విరాట్ డబుల్ సెంచరీ చేస్తే టీమిండియాదే గెలుపు!
ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్లో జరుగుతున్న నాలుగో టెస్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. చాన్నాళ్ల తర్వాత లాంగ్ ఫార్మాట్లో సెంచరీ (137 బ్యాటింగ్) బాదిన కింగ్ కోహ్లీ డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్ ఆట గురించి భారత లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్...
TT Review: రానా నాయుడు వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..!
ఇప్పుడు అంతటా వెబ్సిరీస్ ట్రెండ్ నడుస్తోంది. టాలీవుడ్లోనూ ఈ ట్రెండ్ జోరందుకుంటోంది. బిగ్ హీరోలు కూడా ఈ దిశగా అడుగులేస్తున్నారు.
విక్టరీ వెంకటేష్, హ్యాండ్సమ్ హంక్ నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ...
H3N2 Virus: ఇన్ఫ్లుయెంజా వైరస్ కరోనా కంటే డేంజరా?
దేశవ్యాప్తంగా ఇన్ఫ్లుయెంజా కేసులు పెరగడాన్ని చూస్తున్నాం. ఈ వైరస్ కారణంగా దేశంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రతి ఏటా ఇదే సమయంలో ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. దీని వల్ల జ్వరం, దగ్గు, గొంతులో గరగర, ఒళ్లు నొప్పులు, జలుబు లాంటి సమస్యలు తలెత్తుతాయి. దీన్ని...
భయపెడుతున్న H3N2 వైరస్.. కేంద్రం ఏమందంటే..!
దేశాన్ని ఇన్ఫ్లుయెంజా వైరస్ భయపెడుతోంది. రోజురోజుకీ ఈ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక, హర్యానాల్లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు వ్యక్తులు.. ఇన్ఫ్లుయెంజా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా హెచ్3ఎన్2 వైరస్ కేసులు ఎన్ని కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది....
‘లియో’ సెట్లోకి ఖల్నాయక్.. సంజూను కౌగిలించుకున్న దళపతి!
‘వారసుడు’తో మరో హిట్ను ఖాతాలో వేసుకున్న దళపతి విజయ్ ఈసారి భారీ సినిమాతో రానున్నాడు. ‘విక్రమ్’ లాంటి బ్లాక్బస్టర్ సినిమా తీసి ఉత్సాహంలో ఉన్న లోకేశ్ కనగరాజ్ విజయ్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. లోకేశ్ యూనివర్స్లో తదుపరి ఫిల్మ్గా చెప్పుకుంటున్న ఈ చిత్రానికి ‘లియో’ అనే టైటిల్ను...
కవిత దీక్షకు లిక్కర్ కేసుతో సంబంధం లేదు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందు శనివారం హాజరయ్యారు. ఈడీ కార్యాలయంలోకి వెళ్తూ అందరికీ ఆమె అభివాదం చేశారు. పిడికిలి బిగించి జై కొట్టారు. ఇదిలాఉండగా..లిక్కర్ కేసు నేపథ్యంలోనే మహిళా రిజర్వేషన్ మీద ఢిల్లీలో కవిత దీక్ష చేపట్టారని విమర్శలు వస్తున్నాయి. కేంద్ర...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...