Thursday, June 18, 2026

Today Bharat

దేశీ ఔట్ఫిట్తో అదరగొట్టిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్.. ఆస్కార్ బ్యాక్స్టేజీలోనూ రచ్చ!

దేశీ ఔట్ఫిట్తో అదరగొట్టిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్.. ఆస్కార్ బ్యాక్స్టేజీలోనూ రచ్చ! భారతీయ సినీ చరిత్రలో ఈ రోజును సువర్ణాక్షరాలతో లిఖించేదిగా చెప్పొచ్చు. ఎందుకంటే, ప్రపంచ సినిమాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ పురస్కారాలను భారత్ ఒడిలో చేరాయి. ఏకంగా రెండు అవార్డులు రావడంతో అందరూ ఆనందంలో మునిగిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనైతే సందడి వాతావరణం నెలకొంది. ఇక, ‘ఆర్ఆర్ఆర్’...

ఏమే పిల్లా.. పెళ్లి చేసుకోవే అంటాడు: సింగర్ కౌసల్య

ఏమే పిల్లా.. పెళ్లి చేసుకోవే అంటాడు: సింగర్ కౌసల్య టాలీవుడ్లో ఒకప్పుడు అద్భుతంగా రాణించిన ఫిమేల్ సింగర్స్లో కౌసల్య ఒకరు. ఎన్నో బ్లాక్ బస్టర్ పాటలను ఆమె ఆలపించారు. చక్రి సంగీత దర్శకత్వంలో ఆమె పాడిన పాటలు చాలా పాపులర్ అయ్యాయయి. అప్పట్లో గాయనిగా ఒక వెలుగు వెలిగిన కౌసల్య.. మ్యారేజ్ లైఫ్లో మాత్రం చాలా...

ప్రజల్ని రెచ్చగొడతారా అంటూ పీకే సీరియస్.. ఎన్టీకే నేత సీమన్పై కేసు!

ప్రజల్ని రెచ్చగొడతారా అంటూ పీకే సీరియస్.. ఎన్టీకే నేత సీమన్పై కేసు! ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను ఉద్దేశించి నాన్ తమిళర్ కచ్చి నేత సెంథామిళన్ సీమన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తమిళనాడులో హిందీ మాట్లాడేవారిని కొడతానని.. దెబ్బకు వాళ్లు తమ బ్యాగులు సర్దుకుని పారిపోతారంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు సీమన్. దీంతో...

ఆ మసీదును కూల్చేయండి.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!

ఆ మసీదును కూల్చేయండి.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు! అలహాబాద్ హైకోర్టులోని మసీదును తొలగించాలని సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మసీదు కూల్చివేత పనులను ముగించేందుకు అధికారులకు మూడు నెలల సమయం ఇచ్చింది కోర్టు. ఈ మసీదు తొలగింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను అత్యున్నత ధర్మాసనం కొట్టివేసింది. ఈ నిర్మాణం ప్రాపర్టీ లీజు...

చరిత్ర సృష్టించిన అక్షర్ పటేల్.. బుమ్రా రికార్డును తుడిపేశాడు!

చరిత్ర సృష్టించిన అక్షర్ పటేల్.. బుమ్రా రికార్డును తుడిపేశాడు! భారత స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడీ లెఫ్టార్మ్ స్పిన్నర్. ఈ క్రమంలో పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరు మీద ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే వెటరన్ ఆఫ్...

పాక్లో భారత విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఎందుకో తెలుసా?

పాక్లో భారత విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఎందుకో తెలుసా? న్యూ ఢిల్లీ నుంచి దోహాకు వెళ్తున్న ఇండిగో విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ చోటుచేసుకుంది. విమానంలోని ఓ ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానాన్ని వెంటనే ల్యాండ్ చేయాలనుకున్నారు. సమీపంలో ఉన్న పాకిస్థాన్లోని కరాచీ విమానాశ్రయానికి సమాచారం పంపారు. అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో విమానాన్ని...

నిజంగా ఆయన ఉమ్మేశాడా? యాంకర్కు మలాలా దిమ్మతిరిగే రిప్లయ్!

నిజంగా ఆయన ఉమ్మేశాడా? యాంకర్కు మలాలా దిమ్మతిరిగే రిప్లయ్! యూఎస్లోని లాస్ ఏంజెల్స్లో 95వ ఆస్కార్స్ వేడుక వైభవంగా జరిగింది. అంతర్జాతీయ సినిమా తారలు ఇందులో సందడి చేశారు. ఈ వేడుకల్లో ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త మలాలా యూసుఫ్ జాయ్ కూడా పాల్గొనడం విశేషం. భర్త ఆసర్ మాలిక్తో కలసి వేడుకలకు ఆమె అటెండ్...

జస్ట్ రూ.99కే బ్యాంక్ను కొనేశారు! ఇదెక్కడి డీల్రా మావా!

జస్ట్ రూ.99కే బ్యాంక్ను కొనేశారు! ఇదెక్కడి డీల్రా మావా! పేదలు, మధ్యతరగతి ప్రజలకు ప్రస్తుత రోజుల్లో బతుకీడ్చడం కష్టంగా మారింది. ప్రతిదీ ప్రియమైపోయింది. పాలు, పెట్రోల్, కూరగాయలు, రెంట్లు.. ఇలా అన్నింటి ధరలు పెరిగిపోయాయి. రూ.100 నోటు తీస్తే గానీ ఏదీ కొనలేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఓ అతిపెద్ద బ్యాంకును కేవలం రూ.99కే కొనేశారు....

బోలు ఎముకల వ్యాధితో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి!

బోలు ఎముకల వ్యాధితో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి! శరీరంలో కాల్షియం లోపం ఉన్నవారికి వచ్చే వ్యాధుల్లో ‘బోలు ఎముకల వ్యాధి’ ఒకటి. దీన్ని నయం కాని వ్యాధిగా చెబుతుంటారు. కానీ దీని లక్షణాలను మాత్రం అదుపులో ఉంచడం సాధ్యమే. ఆహారపు అలవాట్లు, జీవనశైలికి సంబంధించిన సమస్యగా దీన్ని చెప్పొచ్చు. వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే...

KCR సతీమణికి అస్వస్థత.. వెంటనే AIG ఆస్పత్రికి తరలింపు

KCR సతీమణికి అస్వస్థత.. వెంటనే AIG ఆస్పత్రికి తరలింపు తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో శోభను వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఆమె వెంట కేసీఆర్ కూడా ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం శోభకు డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. తల్లిని చూసేందుకు కల్వకుంట్ల కవిత కూడా...

About Me

1290 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -spot_img