Wednesday, November 19, 2025

#andhrapradesh

ఏపీకి కుంకీ ఏనుగులు.. ప‌వ‌న్‌కు లోకేశ్ అభినంద‌న‌లు

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో ఏనుగులతో పంట న‌ష్ట‌పోతున్న రైతుల‌కు స‌హాయ‌క‌రంగా ఉండేందుకు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కుంకీ ఏనుగుల‌ను తీసుకొచ్చేందుకు కృషి చేసిన సంగ‌తి తెలిసిందే. దీని కోసం గ‌తంలో ఆయ‌న క‌ర్ణాట‌క‌కు వెళ్లి, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మై కుంకీ ఏనుగులను ఇవ్వాల‌ని కోరారు. ఈ మేర‌కు ఆరు...

నూత‌న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన ప‌వ‌న్

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి స‌రికొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. వెండి తెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా "మన ఊరు - మాటామంతి" అనే పేరుతో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంతో ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని భవాని...

హామీలు ఎగ్గొట్టి దోపిడీ పాల‌న

కూట‌మి ప్ర‌భుత్వం రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి, దోపిడీ పాల‌న సాగిస్తోంద‌ని ఏపీ మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జ‌గ‌న్‌ మీడియాతో మాట్లాడారు. జ‌గ‌న్ చంద్ర‌బాబుతో పాటు ఎల్లో మీడియాపై యుద్ధం చేస్తున్న‌ట్లు వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు...

జూన్ 1 నుంచి థియేట‌ర్లు బంద్‌

తెలుగు రాష్ట్రాల్లో సినిమాల ప్ర‌ద‌ర్శ‌న విష‌యంలో ఎగ్జిబిట‌ర్లు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్ చేయాల‌ని నిర్ణ‌యించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో నేడు ఏపీ, తెలంగాణ‌కు చెందిన ఎగ్జిబిట‌ర్ల సమావేశం నిర్వ‌హించారు. నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు ఈ...

అప్పుల పాలు చేసి నీతులు చెబుతున్నారా? – బుగ్గ‌న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అప్పుల పాలు చేసి నీతులు చెబుతున్నారా? అంటూ మాజీ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. సంప‌ద సృష్టిస్తామ‌ని ఊద‌ర‌గొట్టి ఇప్పుడు ఎక్క‌డ చూసినా అప్పులు చేసి, ప్ర‌జ‌ల‌కు ఒక్క ప‌థ‌కం కూడా అందించ‌డం లేద‌ని విమ‌ర్శించారు. హైదరాబాద్‌లోని ప్రెస్‌ క్లబ్‌లో బుగ్గ‌న‌ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం కంటే...

పహల్గామ్ మృతుల కుటుంబాల‌కు ఆర్థిక‌సాయం

పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అంద‌జేయ‌నుంది. ఏపీలోని విశాఖపట్నానికి ‌చెందిన జేడీ చంద్రమౌళి, నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఐటి ఉద్యోగి మధుసూదన్ అనే ఇద్ద‌రు వ్యక్తులు పహల్గామ్‌ ఉగ్రదాడిలో మృతి చెందారు. సీఎం చంద్ర‌బాబు వారి కుటుంబాలకు రూ.10 లక్షల ప‌రిహారం ప్రకటించారు. మ‌రోవైపు మ‌ధుసూద‌న్...

భూమ‌నపై కేసు న‌మోదు

టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎస్వీయూ పోలీసులు ఆయ‌న‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఫిర్యాదు చేశారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గోశాల‌లో ఆవుల మృతిపై టీడీపీ,...

ఏపీలో రాజ్య‌స‌భ స్థానానికి ఈసీ నోటిఫికేష‌న్‌

ఏపీలో మరో ఎన్నికకు న‌గారా మోగింది. వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజయ సాయిరెడ్డి ఇటీవ‌ల త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. ఈ స్థానం కోసం ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. సాయిరెడ్డి 2028 జూన్‌ వరకు పదవీకాలం ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఈ స్థానానికి ఏప్రిల్ 22...

ఇంట‌ర్ ఫెయిలై విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

ఇంట‌ర్ ఫెయిలైన మ‌న‌స్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న విశాఖ‌లో చోటుచేసుకుంది. విశాఖ జిల్లా రెడ్డి కంచరపాలెంకు చెందిన నిహారిక(17) నగరంలోని ఉమెన్స్‌ కాలేజీలో ఇంటర్ ప్ర‌థ‌మ‌ సంవత్సరం బైపీసీ పూర్తి చేసింది. ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌లితాల్లో ఓ సబ్జెక్ట్‌లో ఫెయిల్‌ అయ్యింది. దీంతో మనస్తాపం చెందిన నిహారిక సోమ­వారం ఇంట్లో ఎవరూ...

అంబేద్క‌ర్ కు వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆయ‌న‌కు నివాళి అర్పించారు. పార్టీ కార్యాల‌యంలో అంబేద్కర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు.‘రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్, అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా...
- Advertisement -spot_img

Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -spot_img