Tuesday, July 15, 2025

బ‌డి గంట మోగింది!

Must Read

తెలుగు రాష్ట్రాల్లో వేస‌వి సెల‌వులు ముగిశాయి. నేటి నుంచి పాఠ‌శాల‌లు పునః ప్రారంభమయ్యాయి. దీంతో బ‌డుల వ‌ద్ద పిల్ల‌ల‌తో సంద‌డి నెల‌కొంది. మార్కెట్ల‌లో విద్యార్థుల‌కు సంబంధించి పుస్త‌కాలు, బ్యాగులు, ఇత‌ర‌త్రా విద్యా సామ‌గ్రి కొనుగోళ్ల‌తో సంద‌డి నెల‌కొంది. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు పుస్త‌కాల ధ‌ర‌లు భారీగా పెంచేశారు. అలాగే ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో ఫీజులు త‌ల్లిదండ్రుల‌కు షాకిస్తున్నాయి. ప్ర‌భుత్వాలు చొర‌వ చూపి ఫీజుల‌ను నియంత్రించాల‌ని కోరుకుంటున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాళేశ్వరంపై కాంగ్రెస్ నేత‌ల‌వ‌న్నీ అబ‌ద్ధాలే – ఎమ్మెల్సీ కవిత

కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విమర్శలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నాయకుల ఆరోపణల‌న్నీ అబద్దాలని ఆమె అన్నారు. “మేడిగడ్డ కూలిపోయింది, కొట్టుకుపోయిందనే...
- Advertisement -

More Articles Like This

- Advertisement -