Monday, April 27, 2026

Uncategorized

థియేట‌ర్ల బంద్ ఆరోప‌ణ‌ల‌తో జ‌న‌సేన నేత స‌స్పెన్ష‌న్‌

థియేట‌ర్ల బంద్‌కు పిలుపు ప్ర‌తిపాద‌న చేశారంటూ ఆరోప‌ణ‌లు వ‌స్తున్న జ‌న‌సేన నేత అత్తి సత్యనారాయణను పార్టీ స‌స్పెండ్ చేసింది. స‌త్య‌నారాయ‌ణ‌ పార్టీ సభ్యత్వంతో పాటు రాజమండ్రి నగర నియోజకవర్గ ఇంఛార్జ్‌ బాధ్యతల నుంచి త‌ప్పించారు. కాగా తాజాగా థియేటర్ల బంద్ ప్రకటన వెనక జనసేన నాయకుడు ఉన్నా కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిప్యూటీ...

భార‌త్‌లోకి చొర‌బ‌డ్డ పాక్ వ్య‌క్తి హ‌తం

భార‌త్‌-పాకిస్థాన్ మ‌ధ్య నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో స‌రిహ‌ద్దుల్లో సైన్యం అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ క్ర‌మంలో అక్రమంగా దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఓ పాకిస్తాన్ వ్యక్తిని భారత బీఎస్ఎఫ్ జవాన్లు హ‌త‌మార్చారు. గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలోని భారత్–పాకిస్తాన్ బార్డర్ నుండి దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ పౌరుడిని, ఈ నెల మే 23వ...

పహల్గామ్ మృతుల‌కు సీఎం రేవంత్ నివాళి

కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్ర‌దాడిలో మృతి చెందిన వారికి సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతి కోసం బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రెండు నిమిషాల మౌనం పాటించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు...

రేవంత్ స‌ర్కార్‌పై ఆర్బీఐ విచార‌ణ చేయాలి

సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం హెచ్‌సీయూ భూములపై చేసిన కుంభకోణంపై ఆర్బీఐ విచారణ చేయాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. మోదీ రేవంత్ పై విచార‌ణ‌కు ఎందుకు ఆదేశించడం లేద‌ని ప్ర‌శ్నించారు. గురువారం ఉద‌యం కేటీఆర్ తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. హెచ్సీయూ భూముల్లో రేవంత్ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తున్నద‌ని...

పద్మ అవార్డులు పొందిన వ్యక్తులు వీరే..!

పద్మ అవార్డులు పొందిన వ్యక్తులు వీరే..! 1954 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా దేశంలో వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన వ్యక్తులకు పద్మ అవార్డులతో సత్కరిస్తున్న సంగతి తెలిసిందే. 2025 గణతంత్ర దినోత్సవ సందర్భంగా పద్మ అవార్డులు అందుకున్న వారి జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పద్మ అవార్డుల జాబితా ఇదే.. పద్మ విభూషణ్:దువ్వూరు నాగేశ్వర్...

మహా కుంభమేళాలో స్వచ్ఛమైన గాలి.. ఎలాగంటే?

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. అయినప్పటికీ స్వచ్ఛమైన గాలికి కొదవ ఉండటం లేదు. దీనికి జననీస్ టెక్నిక్ కారణం. రెండేళ్ల క్రితం నుంచి ప్రయాగ్‌రాజ్ పరిధిలో ‘మియవాకి’ అనే జపనీస్‌ సాంకేతికతతో చిట్టడివిని తయారుచేశారు. పది చోట్ల 18.50 ఎకరాల ఖాళీ భూమిలో 5 లక్షలకు పైగా 63 రకాల మొక్కలు...

ఇకపై స్వలింగ వివాహాలు చట్టబద్ధం

గత ఏడాది థాయ్‌లాండ్‌లో స్వలింగ వివాహ చట్టాన్ని రూపొందించారు. తాజాగా ఈ నెలలో ఆ చట్టం అమల్లోకి వచ్చింది. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన తర్వాత ఇప్పటివరకు 200 మందికి పైగా స్వలింగ జంటలు తమ వివాహాలను నమోదు చేసుకున్నారు. స్వలింగ వివాహాలను గుర్తించిన మొదటి ఆగ్నేయాసియా దేశంగా ఇది గుర్తింపు పొందింది. దీంతో...

పటాన్‌చెరు కాంగ్రెస్‌లో బయటపడ్డ విభేదాలు

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. పార్టీలోని పాత, కొత్త కాంగ్రెస్ వర్గాల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు రోడ్డున పడింది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పాత కాంగ్రెస్ క్యాడర్ ఆందోళన చేపట్టింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మహిపాల్ రెడ్డి తన అనుచర వర్గంతో కాంగ్రెస్...

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్

యూజర్ల కోసం ప్రముఖ మెసేజ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్‌ స్టేటస్‌ను నేరుగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలుగా పెట్టే సదుపాయం తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని మెటా తన బ్లాగ్‌ పోస్ట్‌లో పంచుకుంది. స్టేటస్‌ పెట్టే సమయంలో ఫేస్‌‌బుక్ స్టోరీ, ఇన్‌స్టాగ్రామ్...

SBI యూజర్లకు అలర్ట్

ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన యూజర్లను అలర్ట్ చేసింది. యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆండ్రాయిడ్‌ 11, అంతకంటే తక్కువ వెర్షన్‌ మొబైల్స్‌లో యోనో (YONO) సేవలను నిలిపివేయనుంది. ఈ మేరకు పాత వెర్షన్‌ వాడుతున్న స్టేట్‌ బ్యాంక్‌ కస్టమర్లకు మెసేజ్‌లు...

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...