అల్లు అర్జున్ అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం ఉలిక్కిపడింది. తొక్కిసలాటలో మహిళ మృతికి కారణమని అల్లు అర్జున్ ను జైలులో వేశారు. ఒక రోజు జైలు జీవితం గడిపిన అనంతరం విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.ఇదీ అసలు కథ..ఈ నెల డిసెంబర్ 4 రాత్రి ప్రీమియర్...
ఎన్నికలకు ముందు శాంతిభద్రతలను కాపాడుతామని చెప్పిన కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఏపీలో పోలీసు వ్యవస్థ సరిగ్గా లేదని పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటకు చెందిన చంద్రకళ, ఆంజనేయ ప్రసాద్...
రెండ్రోజులుగా మోహన్ బాబు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య వైర్యం పెరిగిపోయింది. ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి వచ్చారు. పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టుకున్నారు. బౌన్సర్ల మధ్య యుద్ధమే జరిగింది. మీడియాపైనా మోహన్ బాబు దాడి చేశారు. టీవీ9 ప్రతినిధి దవడ పగిలింది. మంచు విష్ణు విదేశాల నుంచి...
ప్రముఖ దర్శకుడు ఆర్జీవీకి న్యాయస్థానంలో ఊరట దక్కింది. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఇటీవల ఆయనపై కేసు నమోదు అయింది. పోలీసులు ఆయన ఆచూకీ కోసం హైదరాబాద్ అంతా గాలించారు. కానీ, ఆర్జీవీ మాత్రం తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు....
దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీలోని 40 స్కూళ్లకు ఏక కాలంలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ సందేశం పంపినట్లు తెలుస్తోంది. తనకు 30 వేల డాలర్లు ఇవ్వకపోతే బాంబులు పేలుస్తామని పేర్కొన్నాడు. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయా స్కూళ్లను తనిఖీ చేశారు....
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఘోరం
చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు బయటపడ్డారు. ఈ దారుణ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ ఎల్బీనగర్ కు చెందిన హర్ష, దినేశ్, వంశీ, బాలు, వినయ్, మరొకరు శనివారం తెల్లవారుజామున 3...
సినీ నటుడు అల్లు అర్జున్ పై చిక్కడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం పుష్ఫ–2 విడుదల సందర్భంగా అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు వచ్చారు. ఈక్రమంలో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డారు....
ఏపీలో ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 1 నుంచి 20 వరకు నిర్వహించాలని ఇంటర్ విద్యా మండలి నిర్ణయించింది. ఈమేరకు షెడ్యూల్ ను ప్రభుత్వానికి పంపింది. ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు కూడా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన తేదీలు ఖరారు అవుతాయి.
మహా నగరం హైదరాబాద్ తో పాటు తెలంగాణ, ఏపీలో పలుచోట్ల భూమి కంపించింది. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్ మెంట్లు వదిలి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల తీవ్రత రెక్టర్ స్కేలుపై 5.3 గా నమోదైంది. అయితే, ఎక్కడా ప్రాణాపాయం జరగలేదు. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేటలో.. తెలంగాణలోని ఖమ్మం, రంగారెడ్డి,...
తిరుమల భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. ఇక నుంచి భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు అదనపు లడ్డూల తయారీకి చర్యలు తీసుకుంటోంది. లడ్డూల పంపిణీకి అదనంగా సిబ్బందిని కూడా నియమిస్తోంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు.. తమ బంధువులు, స్నేహితులకు కూడా లడ్డూలు తీసుకెళ్తారు. దీంతో భక్తులకు సరిపడా లడ్డూలు ఇవ్వాలని టీటీడీ...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...