Sunday, June 15, 2025

స్కూళ్లకు భారీగా బాంబు బెదిరింపులు

Must Read

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీలోని 40 స్కూళ్లకు ఏక కాలంలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ సందేశం పంపినట్లు తెలుస్తోంది. తనకు 30 వేల డాలర్లు ఇవ్వకపోతే బాంబులు పేలుస్తామని పేర్కొన్నాడు. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయా స్కూళ్లను తనిఖీ చేశారు. పలు యాజమాన్యాలు స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి. పిల్లల్ని ఇంటికి పంపించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కొమ్మినేనికి సుప్రీం కోర్టులో ఊర‌ట‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో అరెస్ట్ అయిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీనివాస‌రావుకు సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. నేడు సుప్రీం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -