Saturday, January 25, 2025

స్కూళ్లకు భారీగా బాంబు బెదిరింపులు

Must Read

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీలోని 40 స్కూళ్లకు ఏక కాలంలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ సందేశం పంపినట్లు తెలుస్తోంది. తనకు 30 వేల డాలర్లు ఇవ్వకపోతే బాంబులు పేలుస్తామని పేర్కొన్నాడు. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయా స్కూళ్లను తనిఖీ చేశారు. పలు యాజమాన్యాలు స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి. పిల్లల్ని ఇంటికి పంపించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -