Friday, January 24, 2025

హైదరాబాద్ లో భూకంపం!

Must Read

మహా నగరం హైదరాబాద్ తో పాటు తెలంగాణ, ఏపీలో పలుచోట్ల భూమి కంపించింది. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్ మెంట్లు వదిలి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల తీవ్రత రెక్టర్ స్కేలుపై 5.3 గా నమోదైంది. అయితే, ఎక్కడా ప్రాణాపాయం జరగలేదు. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేటలో.. తెలంగాణలోని ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో భూమి కంపించింది. హైదరాబాద్ లోని వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ లో స్వల్పంగా భూకంపం వచ్చింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -
Latest News

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -