Saturday, January 25, 2025

ఇక తిరుపతి లడ్డూలు అన్ లిమిటెడ్

Must Read

తిరుమల భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. ఇక నుంచి భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు అదనపు లడ్డూల తయారీకి చర్యలు తీసుకుంటోంది. లడ్డూల పంపిణీకి అదనంగా సిబ్బందిని కూడా నియమిస్తోంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు.. తమ బంధువులు, స్నేహితులకు కూడా లడ్డూలు తీసుకెళ్తారు. దీంతో భక్తులకు సరిపడా లడ్డూలు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం తిరుపతి, తిరుమలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో శ్రీవారి లడ్డూలను టీటీడీ పంపిణీ చేస్తోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -