Tuesday, July 15, 2025

ఇక తిరుపతి లడ్డూలు అన్ లిమిటెడ్

Must Read

తిరుమల భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. ఇక నుంచి భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు అదనపు లడ్డూల తయారీకి చర్యలు తీసుకుంటోంది. లడ్డూల పంపిణీకి అదనంగా సిబ్బందిని కూడా నియమిస్తోంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు.. తమ బంధువులు, స్నేహితులకు కూడా లడ్డూలు తీసుకెళ్తారు. దీంతో భక్తులకు సరిపడా లడ్డూలు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం తిరుపతి, తిరుమలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో శ్రీవారి లడ్డూలను టీటీడీ పంపిణీ చేస్తోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

కాళేశ్వరంపై కాంగ్రెస్ నేత‌ల‌వ‌న్నీ అబ‌ద్ధాలే – ఎమ్మెల్సీ కవిత

కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విమర్శలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నాయకుల ఆరోపణల‌న్నీ అబద్దాలని ఆమె అన్నారు. “మేడిగడ్డ కూలిపోయింది, కొట్టుకుపోయిందనే...
- Advertisement -

More Articles Like This

- Advertisement -