Thursday, March 19, 2026

News

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపినాథ్‌కు అస్వస్థత

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థ తకు గురయ్యారు. ఆయ‌న‌ను కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. మాగంటి గోపీనాథ్ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. ఏఐజీ ఆసుపత్రి వైద్యులు ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ విషయం...

తెలంగాణలో టెట్‌ షెడ్యూల్ విడుద‌ల‌

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌కు షెడ్యూల్ విడుదలైంది. జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. నోటిఫికేషన్ లో జూన్ 15 నుంచి ప‌రీక్ష‌లు ప్రారంభం అవుతాయని పేర్కొన్నప్పటికీ 18వ తేదీ నుంచి నిర్వహించ‌నున్నారు. తాజాగా విడుదలైన తెలంగాణ టెట్ 2025 షెడ్యూల్ ప్రకారం జూన్‌ 18వ తేదీన...

పెళ్లి చేసుకున్న అక్కినేని అఖిల్‌!

అక్కినేని న‌ట వార‌సుడు అక్కినేని నాగార్జున త‌న‌యుడు అఖిల్ వివాహ‌బంధంలోకి అడుగుపెట్టాడు. నేడు తెల్లవారుజామున 3 గంటలకు త‌న ప్రియురాలు జైనబ్‌ను వివాహం చేసుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని నాగార్జున నివాసంలో ఈ పెళ్లి వేడుక జ‌రిగింది. అతి కొద్ది మంది బంధువులు, స‌న్నిహితుల మ‌ధ్య ఈ పెళ్లి వేడుక నిర్వ‌హించారు. తెలుపు వ‌స్త్రాల్లో అఖిల్‌,జైన‌బ్‌ దంప‌తులు...

మొక్క నాటిన న‌రేంద్ర మోదీ

నేడు ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఢిల్లీలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్క్‌లో మొక్క నాటారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు అమ్మ పేరుతో ఒక మొక్క‌ చొరవను ప్రత్యేక చెట్ల పెంపకం డ్రైవ్‌తో బలోపేతం చేశామ‌న్నారు....

స్వచ్ఛ నగరానికి కాంగ్రెస్ తెగులు – కేటీఆర్

స్వచ్ఛమైన‌ నగరానికి కాంగ్రెస్ తెగులు ప‌ట్టుకుంద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శించారు. కాంగ్రెస్ పాల‌న‌లో హైద‌రాబాద్ ముఖ‌చిత్రంపై ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు. రాష్ట్ర రాజధానిలో పాలన ప‌డ‌కేసింద‌ని వ్యాఖ్యానించారు. అందాల పోటీలతో నగరానికి అందం రాదంటూ సెటైర్లు వేశారు. నగరం అందంగా ఉంటేనే రాష్ట్రానికి శోభ వస్తుంద‌న్నారు. గురుకులాల్లో విద్యార్థులకే కాదు...

11 మంది చ‌నిపోతే రాద్ధాంత‌మా – సీఎం సిద్ధ‌రామ‌య్య‌

ఆర్సీబీ పరేడ్ తొక్కిసలాటలో ప‌లువురు మృత్యువాత ప‌డ‌టంపై క‌ర్ణాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య స్పందించారు. 11 మంది చ‌నిపోతే ఎందుకంత రాద్దాంతం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. కుంభమేళాలో 50, 60 చనిపోతే మేం ఏమైనా అన్నామా అని వ్యాఖ్యానించారు. అభిమానులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్లే తొక్కిసలాట జరిగింద‌ని, స్టేడియం కెపాసిటీ 30 వేలు మాత్రమే ఉంటే...

ఆర్సీబీ విజ‌యోత్స‌వంలో విషాదం

ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న‌ ఆర్సీబీ విజయోత్సవంలో పెను విషాదం చోటు చేసుకుంది. బెంగ‌ళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్ ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంకు తరలివచ్చారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11మంది చనిపోయారు. 33మంది గాయపడ్డారు. వారికి ఆసు పత్రిలో చికిత్స అందిస్తున్నా రు.ఆర్సీబీ...

బాలు జ‌యంతి.. జ‌గ‌న్ ట్వీట్

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సంగీతానికి ఎన‌లేని సేవ‌లు అందించిన మ‌హా గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం జ‌యంతి నేడు. ఈ సంద‌ర్భంగా ఏపీ మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆయ‌న‌ను స్మ‌రించుకుంటూ ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు పెట్టారు. త‌న గాత్రంతో కోట్లాది మంది సంగీత ప్రియుల్ని మంత్ర‌ముగ్దుల్ని చేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి...

వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం

వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు వెన్నుపోటు దినం నిర్వ‌హిస్తున్నారు. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎక్క‌డిక‌క్క‌డ నిర‌స‌న ర్యాలీలు చేప‌డుతున్నారు. స్థానిక అధికారుల‌కు విన‌తి ప‌త్రాలు స‌మ‌ర్పిస్తున్నారు. సీఎం చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు ఎన్నిక‌ల్లో ఎన్నో హామీలు ఇచ్చిన మోసం చేశార‌ని వైసీపీ నేత‌లు...

ప్రజాస్వామ్యం గెలిచిన రోజు – నారా లోకేష్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం గెలిచి సంవ‌త్స‌రం పూర్త‌య్యిన సంద‌ర్భంగా మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదిక‌గా సంతోషం వ్య‌క్తం చేశారు. ఇది ప్ర‌జా స్వామ్యం గెలిచిన రోజు అని ఆయ‌న పేర్కొన్నారు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున విధ్వంసపాలనపై ప్రజలు గెలిచార‌న్నారు. అరాచక, కక్షపూరిత పాలనపై ప్రజా ఆకాంక్షలు ఘన విజయం సాధించాయ‌ని...

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...