Friday, March 13, 2026

Today Bharat

ఢిల్లీ కాలుష్యమయం!

దేశ రాజధాని ఢిల్లీ నగరం కాలుష్యంలో మునిగింది. మూడో రోజు కాలుష్యం తీవ్రత పెరిగింది. దీంతో స్టేజ్–3 ఆంక్షలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ప్రైమరీ స్కూళ్లు మూతపడ్డాయి. చిన్న పిల్లల్ని బయటకు రానివ్వడం లేదు. ఉద్యోగుల పని వేళలను మార్చింది. భవన నిర్మాణ పనుల్ని నిలిపివేయాలని ఆదేశించింది. గాలి కాలుష్యం పిల్లలు, వృద్ధులపై తీవ్ర...

వెలుగులోకి ‘గాడిద’ కుంభకోణం

అమాయకులను ఆసరాగా చేసుకొని గాడిద పాల పేరుతో రూ.100 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు దుండగులు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు డాంకీ ప్యాలెస్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. తమ వద్ద గాడిదలు కొంటే లీటర్ పాలను రూ.1600 చొప్పున కొనుగోలు చేస్తామని నమ్మించింది. స్టార్టప్ పేరుతో ఓ బ్రాంచ్...

రేవంత్ కోసం రైతులు బలి

సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం కోసం రైతులు బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జైలులో లగచర్ల రైతులను ఆయన కలిశారు. పోలీసులు లగచర్ల రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. రేవంత్ కనుసన్నల్లో కొడంగల్ సీఐ, కొడంగల్ ఎస్ఐ, వికారాబాద్ ఎస్పీ కలిసి రైతులను...

ఏపీ అప్పు ఎంతంటే! తేల్చేసిన చంద్రబాబు!

ఏపీ అసెంబ్లీలో అప్పులపై చర్చ జరిగింది. బడ్జెట్ లో ఏపీ అప్పు రూ.6లక్షల కోట్లు చూపించగా.. దీనిపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఏపీ అప్పు రూ.14 లక్షల కోట్లు అని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. దీనిపై చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. ఏపీ అప్పు మొత్తం రూ.9,74,556 కోట్లు...

సంక్రాంతి నుంచి సన్నబియ్యం!

తెలంగాణలో వచ్చే సంక్రాంతి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. రేషన్ కార్డు ఉన్న పేదలందరికీ వీటిని పంపిణీ చేస్తామన్నారు. గురుకులాలకు, సంక్షేమ పాఠశాలలకు కూడా సన్న బియ్యం ఇస్తామన్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ప్రకటించడం వల్ల సన్నాల సాగు పెరిగిందన్నారు. గతంలో సన్న వరి సాగు...

దేశంలో శక్తిమంతులు వీళ్లే..!!

రాజకీయ రంగంలో దేశంలోని అత్యంత శక్తిమంతులను ఇండియా టుడే ప్రకటించింది. ఇందులో తొలిస్థానంలో ప్రధాని మోడీ, రెండో స్థానంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిలిచారు. మూడో స్థానంలో అమిత్ షా, నాలుగో స్థానంలో రాహుల్ గాంధీ, ఐదో స్థానంలో చంద్రబాబు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో నితీశ్ కుమార్, యోగి ఆదిత్యనాథ్, స్టాలిన్,...

సిరిసిల్లలో నేతన్న సూసైడ్!

సిరిసిల్లలో మరో నేతన్న సూసైడ్ చేసుకున్నాడు. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఎర్రం కొమురయ్య(55) ఎనిమిది నెలలుగా ఉపాధి లేక ఖాళీగా ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల బుధవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య కమల, ఇద్దరు కొడుకులు శ్రీకాంత్, సాయి కిరణ్, కూతురు వరలక్మి ఉన్నారు.

ఆలయాలకు సోషల్ మీడియా కోఆర్డినేటర్లు

తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలకు సోషల్ మీడియా కోఆర్డినేటర్లను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీరికి ప్రతి నెలా గౌరవ వేతనం కూడా ఇవ్వాలని సర్కారు యోచిస్తోంది. ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ ఆధ్వర్యంలో తొలుత 408 ఆలయాలకు సోషల్ మీడియా కోఆర్డినేటర్లను నియమించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు స్థానిక ఎమ్మెల్యే లేదా ఇన్ చార్జి మంత్రి...

కలెక్టర్ పై దాడి.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్!

వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి ఘటనలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కులో మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా లాక్కెల్లి కారులో ఎక్కించారు. అక్కడి నుంచి వికారాబాద్ లోని డీటీసీ సెంటర్ కు తరలించారు....

గ్రూప్–2 వాయిదా!

ఏపీలో జనవరి 5న జరగాల్సిన గ్రూప్–2 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ పరీక్షలను పోస్ట్ పోన్ చేయాలని అభ్యర్థుల భారీగా వినతులు రావడంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. తిరిగి ఫిబ్రవరి 23న పరీక్షలు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ వెల్లడించింది.

About Me

1265 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -spot_img