Saturday, April 26, 2025

సిరిసిల్లలో నేతన్న సూసైడ్!

Must Read

సిరిసిల్లలో మరో నేతన్న సూసైడ్ చేసుకున్నాడు. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఎర్రం కొమురయ్య(55) ఎనిమిది నెలలుగా ఉపాధి లేక ఖాళీగా ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల బుధవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య కమల, ఇద్దరు కొడుకులు శ్రీకాంత్, సాయి కిరణ్, కూతురు వరలక్మి ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

ఏఆర్ రెహ‌మాన్‌కు ఢిల్లీ హైకోర్ట్ షాక్‌

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌ ఏఆర్ రెహమాన్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఆయన సంగీతం అందించిన పొన్నియిన్ సెల్వన్‌ చిత్రంలోని ఓ పాటపై కాపీ రైట్ కేసులో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -