Wednesday, November 12, 2025

ఆలయాలకు సోషల్ మీడియా కోఆర్డినేటర్లు

Must Read

తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలకు సోషల్ మీడియా కోఆర్డినేటర్లను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీరికి ప్రతి నెలా గౌరవ వేతనం కూడా ఇవ్వాలని సర్కారు యోచిస్తోంది. ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ ఆధ్వర్యంలో తొలుత 408 ఆలయాలకు సోషల్ మీడియా కోఆర్డినేటర్లను నియమించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు స్థానిక ఎమ్మెల్యే లేదా ఇన్ చార్జి మంత్రి నుంచి రికమండేషన్ లేఖ తీసుకోవాల్సి ఉంటుంది. సోషల్ మీడియా వేదికల్లో ఆలయాల కంటెంట్ పోస్ట్ చేయడమే వీరి పని.

- Advertisement -
- Advertisement -
Latest News

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు న‌మోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో కౌశిక్ రెడ్డి యూసుఫ్‌గూడ వద్ద ఫంక్షన్ హాల్‌లోకి అనుచరులతో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -