Wednesday, November 12, 2025

సంక్రాంతి నుంచి సన్నబియ్యం!

Must Read

తెలంగాణలో వచ్చే సంక్రాంతి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. రేషన్ కార్డు ఉన్న పేదలందరికీ వీటిని పంపిణీ చేస్తామన్నారు. గురుకులాలకు, సంక్షేమ పాఠశాలలకు కూడా సన్న బియ్యం ఇస్తామన్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ప్రకటించడం వల్ల సన్నాల సాగు పెరిగిందన్నారు. గతంలో సన్న వరి సాగు 25 లక్షల ఎకరాల్లో ఉండగా, ప్రస్తుతం 40 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు న‌మోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో కౌశిక్ రెడ్డి యూసుఫ్‌గూడ వద్ద ఫంక్షన్ హాల్‌లోకి అనుచరులతో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -