Saturday, May 17, 2025

గ్రూప్–2 వాయిదా!

Must Read

ఏపీలో జనవరి 5న జరగాల్సిన గ్రూప్–2 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ పరీక్షలను పోస్ట్ పోన్ చేయాలని అభ్యర్థుల భారీగా వినతులు రావడంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. తిరిగి ఫిబ్రవరి 23న పరీక్షలు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ వెల్లడించింది.

- Advertisement -
- Advertisement -
Latest News

స‌రిహ‌ద్దుల్లో మ‌రో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

భారత్-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో నిన్న తెలుగు జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ అమ‌రుడైన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో తెలుగు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -