Sunday, June 15, 2025

తెలంగాణ‌లో బ‌స్‌పాస్ ధ‌ర‌ల పెంపు

Must Read

తెలంగాణ ఆర్టీసీ యాజ‌మాన్యం బ‌స్‌పాస్ ధ‌ర‌ల‌ను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. 20 శాతం ధ‌ర‌లు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ పాస్ ధరలను కూడా పెంచారు. ఆర్డినరీ పాస్ ధరను రూ.1,150 నుండి రూ.1,400 కు, మెట్రో ఎక్స్ ప్రెస్ పాస్ ధరను రూ.1300 నుండి రూ.1600 కు, మెట్రో డీలక్స్ పాస్ ధరను రూ.1450 నుండి రూ.1800కు పెంచారు. పెరిగిన ధరలు నేటి నుండే అమల్లోకి రానున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

కొమ్మినేనికి సుప్రీం కోర్టులో ఊర‌ట‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో అరెస్ట్ అయిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీనివాస‌రావుకు సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. నేడు సుప్రీం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -