తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. దీంతో బడుల వద్ద పిల్లలతో సందడి నెలకొంది. మార్కెట్లలో విద్యార్థులకు సంబంధించి పుస్తకాలు, బ్యాగులు, ఇతరత్రా విద్యా సామగ్రి కొనుగోళ్లతో సందడి నెలకొంది. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు పుస్తకాల ధరలు భారీగా పెంచేశారు. అలాగే ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు...
ఇటీవల ఓ పబ్లో బర్త్ డే పార్టీ అనంతరం సిబ్బందితో గొడవ పెట్టుకొని వార్తల్లోకి ఎక్కింది నటి కల్పిక. తాజాగా ఈమెపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. మే 29న ప్రిజం పబ్ లో పార్టీ చేసుకున్న కల్పిక బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు యాజమాన్యం ఆరోపించింది. దీనికి...
ఎర్రవెల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాంహైస్లో బాత్రూంలో జారిపడి కాలి గాయంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. కాలి గాయంతో యశోద ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంగా కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ను కమిషన్ ముందు నుంచో బెడితే నీకు పైశాచిక ఆనందం వస్తుంది కానీ….ఆయన ఖ్యాతి ఇసుమంత కూడా తగ్గదంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన...
ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈయనతో పాటు మరో ముగ్గురికి ఈ కేసులో బెయిల్ లభించింది. గాలి జనార్ధన్రెడ్డి పీఏ అలీఖాన్, బీవీ శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్లకు బెయిల్ మంజూరైంది. ఈ నలుగురికి నాంపల్లి సీబీఐ కోర్టు విధించిన...
టాలీవుడ్ ప్రముఖ సింగర్ మంగ్లీ పుట్టిన రోజు వేడుకల్లో విదేశీ మద్యం, గంజాయి వినియోగించడం కలకలం రేపుతోంది. చేవెళ్లలోని ఓ రిసార్టులో తన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం రాత్రి మంగ్లీ కొందరు సినీ, రాజకీయ సన్నిహితులకు పార్టీ ఇచ్చింది. ఈ రిసార్టుపై పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో లభించిన విదేశీ మద్యాన్ని...
కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ నేడు మాజీ సీఎం కేసీఆర్ను విచారించనుంది. ఈ మేరకు కేసీఆర్ బీఆర్కే భవన్కు చేరుకున్నారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రధాన నాయకులతో పాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో బీఆర్కే భవన్కు తరలివచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్...
తనపై తన కూతురు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఈ మేరకు ఆయన ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు.ఈ లేఖలో తన కూతురు క్రాంతి చేసిన ట్వీట్పై ఆయన స్పందించారు. తన చిన్న కొడుకు గిరి రాజకీయ ఎదుగుదలను చూసి అసూయతో రగిలిపోతున్నారని మండిపడ్డారు. తన...
ప్రతి 12 ఏళ్లకు జరిగే గోదావరి పుష్కరాలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహించేందుకు నిర్ణయించినట్లు ప్రకటించింది. ఈసారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2015లో పుష్కరాల ప్రారంభం వేళ చోటు...
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతానికి యువత బలవుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు దీనిపై అవగాహన కల్పిస్తున్నా ఈ చావులు ఆగడం లేదు. తాజాగా మరో యువకుడు ఆన్లైన్ బెట్టింగ్కు బలయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా దేశాయిపల్లి గ్రామానికి చెందిన తుమ్మల వంశీ (20) ఇంటర్మీడియట్ పూర్తి చేసి కారు మెకానిక్గా పని చేస్తున్నాడు. మూడేళ్లుగా బెట్టింగ్కు...