TT Review: రానా నాయుడు వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..!
ఇప్పుడు అంతటా వెబ్సిరీస్ ట్రెండ్ నడుస్తోంది. టాలీవుడ్లోనూ ఈ ట్రెండ్ జోరందుకుంటోంది. బిగ్ హీరోలు కూడా ఈ దిశగా అడుగులేస్తున్నారు.
విక్టరీ వెంకటేష్, హ్యాండ్సమ్ హంక్ నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ...
H3N2 Virus: ఇన్ఫ్లుయెంజా వైరస్ కరోనా కంటే డేంజరా?
దేశవ్యాప్తంగా ఇన్ఫ్లుయెంజా కేసులు పెరగడాన్ని చూస్తున్నాం. ఈ వైరస్ కారణంగా దేశంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రతి ఏటా ఇదే సమయంలో ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. దీని వల్ల జ్వరం, దగ్గు, గొంతులో గరగర, ఒళ్లు నొప్పులు, జలుబు లాంటి సమస్యలు తలెత్తుతాయి. దీన్ని...
భయపెడుతున్న H3N2 వైరస్.. కేంద్రం ఏమందంటే..!
దేశాన్ని ఇన్ఫ్లుయెంజా వైరస్ భయపెడుతోంది. రోజురోజుకీ ఈ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక, హర్యానాల్లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు వ్యక్తులు.. ఇన్ఫ్లుయెంజా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా హెచ్3ఎన్2 వైరస్ కేసులు ఎన్ని కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది....
‘లియో’ సెట్లోకి ఖల్నాయక్.. సంజూను కౌగిలించుకున్న దళపతి!
‘వారసుడు’తో మరో హిట్ను ఖాతాలో వేసుకున్న దళపతి విజయ్ ఈసారి భారీ సినిమాతో రానున్నాడు. ‘విక్రమ్’ లాంటి బ్లాక్బస్టర్ సినిమా తీసి ఉత్సాహంలో ఉన్న లోకేశ్ కనగరాజ్ విజయ్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. లోకేశ్ యూనివర్స్లో తదుపరి ఫిల్మ్గా చెప్పుకుంటున్న ఈ చిత్రానికి ‘లియో’ అనే టైటిల్ను...
కవిత దీక్షకు లిక్కర్ కేసుతో సంబంధం లేదు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందు శనివారం హాజరయ్యారు. ఈడీ కార్యాలయంలోకి వెళ్తూ అందరికీ ఆమె అభివాదం చేశారు. పిడికిలి బిగించి జై కొట్టారు. ఇదిలాఉండగా..లిక్కర్ కేసు నేపథ్యంలోనే మహిళా రిజర్వేషన్ మీద ఢిల్లీలో కవిత దీక్ష చేపట్టారని విమర్శలు వస్తున్నాయి. కేంద్ర...
కవిత మాస్టర్ స్కెచ్.. ఢిల్లీ పెద్దలు ఆశ్చర్యపోయేలా..!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలోనూ ఫేమస్ అయిపోయారు. లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యేందుకు హస్తినకు చేరుకున్న కవిత మాస్టర్ స్కెచ్ చూసి జాతీయ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. దేశంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్ సహా తమను...
OYO రితేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. పెళ్లైన రెండ్రోజులకే!
ఓయో రూమ్స్ కాన్సెప్ట్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. తక్కువ ధరకు అధునాతన సర్వీసులు అందించే ఈ ఫార్ములా ఫుల్ సక్సెస్ అయ్యింది. ఇక, ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ మొన్న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అలాంటి రితేష్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది....
బీర్లు తాగితే కిడ్నీ స్టోన్స్ తగ్గుతాయా? ఇందులో నిజమెంత?
మారిన జీవనశైలి వల్ల చాలా మంది కొత్త కొత్త రోగాల బారిన పడుతున్నారు. మధుమేహం, కిడ్నీలో రాళ్లు లాంటి వ్యాధులు ఇప్పుడు చాలామందిని సతమతం చేస్తున్నాయి. కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయి, వాటి రిస్క్ గురించి చాలా మందిలో సరైన అవగాహన ఉండట్లేదు. వరల్డ్ కిడ్నీ డే...
వణికిస్తున్న ఇన్ఫ్లుయెంజా వైరస్.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన!
కొవిడ్ నుంచి కోలుకుంటున్న వేళ ఇన్ఫ్లుయెంజా వైరస్ అందర్నీ భయపెడుతోంది. ఈ వైరస్ కారణంగా దేశంలో రెండు మరణాలు నమోదవ్వడం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. అయితే మార్చి ఆఖరు నాటికి ఇది తగ్గుముఖం పట్టే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. సెంట్రల్ గవర్నమెంట శుక్రవారం...
సైంటిస్టుల అరుదైన ఘనత.. రెండు మగ ఎలుకల నుంచి సంతానం.. ఇక మనుషులపైనే!
సంతానోత్పత్తిపై అనేక దేశాల్లోని శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజగా జపాన్ సైంటిస్టులు ఒక అరుదైన ఘనత సాధించారు. రెండు మగ ఎలుకల నుంచి వాళ్లు ఓ సంతానాన్ని ఉత్పత్తి చేశారు....