కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మంత్రి రోజుకు రెండు ఫుల్లు బాటిల్లు తాగుతాడని ఆరోపించారు. స్వయాన కాంగ్రెస్ నేతలే ఈ విషయం చెప్పారని తెలిపారు. ఆ మంత్రి అమెరికాకు వెళ్తే ఉదయం లేచినప్పటి నుంచి మంచి నీళ్లు ముట్టుకోడని…...
వచ్చే నెల 11న ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు అధికారులు బడ్జెట్ రూపకల్పన చేస్తున్నారు. ఈసారి ఏపీ బడ్జెట్ రూ.2 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. ప్రజలపై భారం పడకుండా రాబడి తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని పార్టీలు సహకరించాలని కేంద్ర హోంశాఖ సహాయమాత్యులు బండి సంజయ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని, రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కలిసి పనిచేస్తుందన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తుందన్నారు.
సీనియర్ నటుడు బాబు మోహన్ తిరిగి సొంత గూటికి చేరారు. మంగళవారం టీడీపీ సభ్యత్వం తీసుకొని, తెలుగుదేశంలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ హయాంలో టీడీపీలో చేరిన బాబు మోహన్.. 1999లో చంద్రబాబు హయాంలో అందోల్ నుంచి విజయం సాధించి, మంత్రిగానూ పనిచేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. అక్కడి నుంచి బీజేపీకి వెళ్లారు....
అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్లతో భేటీ అయ్యారు. ఏపీకి చెందిన సత్య నాదెళ్ల తన అపారమైన మేథస్సుతో మైక్రోసాఫ్ట్ సీఈవో స్థాయికి ఎదిగారు. సత్య నాదెళ్ల తండ్రి బీఎన్ యుగంధర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ గా పనిచేశారు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, క్లౌడ్...
కేటీఆర్ బావమరిది పాకాల రాజుకు హైకోర్టులో ఊరట లభించింది. ఫామ్ హౌజ్ కేసులో అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. కానీ, పోలీసులకు విచారణకు పాకాల రాజు హాజరుకావాలని సూచించింది.కాగా, జన్వాడలోని పాకాల ఫామ్ హౌజ్ లో మద్దూరి విజయ్ డ్రగ్స్ వాడారని తేలడంతో పాకాల రాజును కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ, రాజు...
సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డ భద్రతా సిబ్బందిపై దాడి చేశారు. సోమవారం కృష్ణపట్నం పోర్టును సందర్శించడానికి వెళ్లగా.. సోమిరెడ్డి, అతని అనుచరులను వెళ్లారు. తనిఖీలు లేకుండా లోపలికి అనుమతించమని అక్కడుతున్న భద్రతా సిబ్బంది చెప్పడంతో సోమిరెడ్డి సహనం కోల్పోయారు. అధికార పార్టీ నాయకులను తనిఖీలు చేస్తారా? అంటూ దాడికి పాల్పడ్డారు. సిబ్బందిని బండబూతులు...
ఏపీలో పోర్టులను ప్రైవేటుపరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులకు చంద్రబాబు ఎసరు పెడుతున్నారని విమర్శించింది. గత జగన్ ప్రభుత్వ హయాంలో రూ.13వేల కోట్లతో నిర్మించిన పోర్టులపై బాబు కన్నుపడిందన్నారు. కమీషన్ల కోసమే ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన బిడ్లను...
సీఎం రేవంత్ రెడ్డికి మెదడు నిండా విషం తప్ప విజన్ లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. రేవంత్ కు పరిపాలన చేతకాక రాష్ట్రం దివాలా తీసిందని.. ఆదాయం కూడా పడిపోయిందన్నారు. రేవంత్ కు విజన్ లేక తెలంగాణ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. మూసీ ప్రాజెక్ట్ విషయంలో రేవంత్ రెడ్డి...
హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఓ మహిళ స్ట్రీట్ ఫుట్ తిని చనిపోయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ నంది నగర్ కు చెందిన ఓ మహిళ.. పక్కనే ఉన్న మోమోస్ స్ట్రీట్ ఫుడ్ కి వెళ్లింది. మోమోస్ తిని అస్వస్థతకు గురైంది. కొద్ది సేపటికే చనిపోయింది. ఆ మహిళలతో పాటు అదే...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...