Friday, June 20, 2025

భద్రతా సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి

Must Read

సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డ భద్రతా సిబ్బందిపై దాడి చేశారు. సోమవారం కృష్ణపట్నం పోర్టును సందర్శించడానికి వెళ్లగా.. సోమిరెడ్డి, అతని అనుచరులను వెళ్లారు. తనిఖీలు లేకుండా లోపలికి అనుమతించమని అక్కడుతున్న భద్రతా సిబ్బంది చెప్పడంతో సోమిరెడ్డి సహనం కోల్పోయారు. అధికార పార్టీ నాయకులను తనిఖీలు చేస్తారా? అంటూ దాడికి పాల్పడ్డారు. సిబ్బందిని బండబూతులు తిట్టారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కేబినెట్ ఆమోదంతోనే కాళేశ్వ‌రం – ఎంపీ ఈట‌ల‌

కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటాన‌ని బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ స‌వాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్‌లో ఆమోదం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -