Thursday, November 13, 2025

భద్రతా సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి

Must Read

సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డ భద్రతా సిబ్బందిపై దాడి చేశారు. సోమవారం కృష్ణపట్నం పోర్టును సందర్శించడానికి వెళ్లగా.. సోమిరెడ్డి, అతని అనుచరులను వెళ్లారు. తనిఖీలు లేకుండా లోపలికి అనుమతించమని అక్కడుతున్న భద్రతా సిబ్బంది చెప్పడంతో సోమిరెడ్డి సహనం కోల్పోయారు. అధికార పార్టీ నాయకులను తనిఖీలు చేస్తారా? అంటూ దాడికి పాల్పడ్డారు. సిబ్బందిని బండబూతులు తిట్టారు.

- Advertisement -
- Advertisement -
Latest News

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు న‌మోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో కౌశిక్ రెడ్డి యూసుఫ్‌గూడ వద్ద ఫంక్షన్ హాల్‌లోకి అనుచరులతో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -