Saturday, February 15, 2025

భద్రతా సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి

Must Read

సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డ భద్రతా సిబ్బందిపై దాడి చేశారు. సోమవారం కృష్ణపట్నం పోర్టును సందర్శించడానికి వెళ్లగా.. సోమిరెడ్డి, అతని అనుచరులను వెళ్లారు. తనిఖీలు లేకుండా లోపలికి అనుమతించమని అక్కడుతున్న భద్రతా సిబ్బంది చెప్పడంతో సోమిరెడ్డి సహనం కోల్పోయారు. అధికార పార్టీ నాయకులను తనిఖీలు చేస్తారా? అంటూ దాడికి పాల్పడ్డారు. సిబ్బందిని బండబూతులు తిట్టారు.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -