Saturday, February 15, 2025

మోమోస్ తిని మహిళ మృతి

Must Read

హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఓ మహిళ స్ట్రీట్ ఫుట్ తిని చనిపోయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ నంది నగర్ కు చెందిన ఓ మహిళ.. పక్కనే ఉన్న మోమోస్ స్ట్రీట్ ఫుడ్ కి వెళ్లింది. మోమోస్ తిని అస్వస్థతకు గురైంది. కొద్ది సేపటికే చనిపోయింది. ఆ మహిళలతో పాటు అదే హోటల్ లో మోమోస్ తిన్న మరో 20 మంది కూడా అనారోగ్యం పాలయ్యారు. బాధితులు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -