ఇటీవల మెట్రో చార్జీలు పెంచి ప్రయాణికులకు షాకిచ్చిన మెట్రో యాజమాన్యం ఇప్పుడు ప్రయాణికులకు ఓ శుభవార్త తెలిపింది. హైదరాబాద్ మెట్రో పెంచిన చార్జీలను సవరిస్తూ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెంచిన చార్జీలను 10% తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గిన చార్జీలు మే 24వ తేదీ నుంచి అమలులోకి రానున్నట్లు ప్రకటించింది. మెట్రో...
కశ్మీర్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. దేశ రక్షణ కోసం బీఎస్ఎఫ్లో చేరిన తెలంగాణకు చెందిన జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన సంపంగి నాగరాజు (28) 2016 లో బీఎస్ఎఫ్ లో చేరాడు. మూడేళ్లుగా కశ్మీర్లోని సాంబా సెక్టార్లో పని చేస్తున్నాడు. మానసిక ఒత్తిడి కారణంగా మూడు రోజుల కిందట...
ప్రపంచాన్ని భయపెట్టిన మహమ్మారి కరోనా మళ్లీ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కొత్తగా 257 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. భారత్తో పాటు పలు దేశాల్లో కొన్ని వారాలుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల నమోదైన కేసుల్లో...
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా మూవీ ‘వార్ 2’. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ గ్రాండ్గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఈ...
సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరారు. అంగన్వాడీ కార్యకర్తల పదోన్నతులు, వేతనాల గురించి ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,989 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలున్నారని, వీరంతా అంకితభావంతో సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2023 సెప్టెంబర్ 5న...
నేడు స్వాతంత్య్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా వైయస్ జగణ్ వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయనకు నివాళి అర్పించారు. స్వాతంత్య్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని, తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ఆయన అని పేర్కొన్నారు. ఈ...
తెలుగు రాష్ట్రాల్లో సినిమాల ప్రదర్శన విషయంలో ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో నేడు ఏపీ, తెలంగాణకు చెందిన ఎగ్జిబిటర్ల సమావేశం నిర్వహించారు. నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు ఈ...
ఇటీవల పలు నాటకీయ పరిణామాలతో మంచు ఫ్యామిలీ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. వీరి కుటుంబంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆస్తి తగాదాలే ముఖ్య కారణమని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో మంచు మనోజ్ ఎమోషనల్ కావడం హాట్ టాపిక్గా మారింది. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్,...
తెలంగాణలో మందు బాబులకు ప్రభుత్వం షాకిచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. క్వార్టర్ పై రూ.10, హాఫ్ బాటిల్ పై రూ.20 ,ఫుల్ బాటిల్ పై రూ.40 పెంచినట్లు సమాచారం.ఇటీవల ప్రభుత్వం బీర్లపై 15 శాతం ధరలు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు...
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో నిన్న తెలుగు జవాన్ మురళీ నాయక్ అమరుడైన సంగతి తెలిసిందే. తాజాగా మరో తెలుగు జవాన్ వీర మరణం పొందాడు. పాక్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతున్నా ప్రాణనష్టం జరగడం కలవరపెడుతున్నది. సాధారణ ప్రజలతో పాటు జవాన్లు వీరమరణం పొందుతున్నారు.జమ్మూలో పాక్ జరిపిన...
బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...